Maoist flexi

అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. “మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి” అంటూ ఆ ఫ్లెక్సీ పై రాసి ఉంది. అక్టోబర్ 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటామని ప్లెక్సీలో పేర్కొన్నారు.

Advertisements
Related Posts
జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు
జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధికార పార్టీకి Read more

అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్ అంతు చూస్తా- కేసీఆర్
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో Read more

Rashmika Mandanna: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రష్మిక అడిషన్ వీడియో
సోషల్ మీడియా లో వైరల్ అవుతోన్నరష్మిక ఫస్ట్ అడిషన్ వీడియో

రష్మిక మందన్నా, ప్రస్తుత పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. కర్ణాటకకు చెందిన ఈ ముద్దుగుమ్మ, మోడలింగ్ రంగం ద్వారా సినీ రంగంలోకి Read more

HMPV వైరస్ వ్యాప్తి.. గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లు
hmpv gandhi hospital

HMPV (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ వైరస్ కరోనా వైరస్‌కు భిన్నమని, అంత ప్రమాదకరం Read more

×