हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Maoist encounter : కీలక ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి!

Divya Vani M
Maoist encounter : కీలక ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరోసారి భద్రతా బలగాలు దూకుడుగా మావోయిస్టులపై కూంబింగ్ చేపట్టాయి. బీజాపూర్ జిల్లాలోని ఉసురు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న కర్రెగుట్ట అడవుల్లో జరిగిన ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఏప్రిల్ 21న ప్రారంభమైన ఈ ఆపరేషన్ మే 11 వరకు కొనసాగింది. ఈ సమయంలో భద్రతా బలగాలు అడవుల్లో అడుగడుగునా గాలింపు చేపట్టాయి. ఇదే సమయంలో తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం 31 మంది మావోయిస్టులు మృతిచెందారు.మృతులలో 16 మంది మహిళా మావోయిస్టులు ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. భద్రతా బలగాలు చుట్టుముట్టిన సమయంలో మావోయిస్టులు తీవ్రమైన ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో భద్రతా బలగాలకు కూడా తీవ్ర ముప్పు తలెత్తింది.

Maoist encounter కీలక ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి!
Maoist encounter కీలక ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి!

గాయపడిన సెక్యూరిటీ సిబ్బంది

ఈ ఘర్షణల్లో మొత్తం 18 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని హెలికాప్టర్ల ద్వారా సమీప హాస్పిటల్స్‌కు తరలించారని అధికారులు వెల్లడించారు.

మృతులపై రూ.1.72 కోట్లు రివార్డ్

హతమైన మావోయిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ.1.72 కోట్లు రివార్డు ప్రకటించింది. ఇప్పటివరకు 20 మంది మృతులను గుర్తించామని, మిగతా 11 మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.

భారీ ఆయుధాల స్వాధీనం

ఘటనా స్థలం నుంచి 35 అత్యాధునిక ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇవి మావోయిస్టుల వద్ద ఉన్నత స్థాయి యుద్ధ సామాగ్రి ఉందని స్పష్టం చేస్తాయి. కొన్ని ఆయుధాలు విదేశీ తయారీగా ఉన్నట్లు సమాచారం.చాలా కాలంగా మావోయిస్టు సమస్యతో బాధపడుతున్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు వరుస ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 174 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు.ఈ ఆపరేషన్ వివరాలను బీజాపూర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ సమావేశంలో సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతం పాల్గొన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గించేందుకు భద్రతా బలగాలు మరింత కఠినంగా ముందుకు సాగనున్నాయని వారు స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య
0:54

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
2:17

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

📢 For Advertisement Booking: 98481 12870