हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu News: Manipur-అల్లర్ల తర్వాత మొదటిసారిగా మోదీ మణిపూర్ పర్యటన

Pooja
Telugu News: Manipur-అల్లర్ల తర్వాత మొదటిసారిగా మోదీ మణిపూర్ పర్యటన

Manipur-ఎన్నాళ్లకు ..ఎన్నాళ్లకు ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 13 అనగా రేపు మోదీ మణిపూర్ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. 2023లో మణిపూర్ లో ఎన్నడూ కనివిని ఎరుగునంతగా హింస జరిగింది. మైతీలు, కూకీలు, నాగాల జాతులు ఒకరిపై ఒకరు విధ్వంసాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగక ఒకరిపై ఒకరు హత్యలు, మానభంగాలకు పాల్పడ్డారు. ఇళ్లను ధ్వంస చేశారు. చర్చిలను తగులబెట్టారు. దీంతో కూకీలు, నాగాలు తమ నివాసస్థలాలను వదిలేసి, కొండల్లోకి, అడవుల్లోకి పరుగులు తీశారు. ఇద్దరు మహిళలను దాదాపు 150మంది పురుషులు వివస్త్రలుగా చేసి, రోడ్లపై ఊరేగించారు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచనంగా మారింది. ఇంత విధ్వంసం జరుగుతున్నా ఇంతవరకు దేశ ప్రధాని కాని, రాష్ర్ట పతికాని ఆ రాష్ట్రాన్ని దర్శించి, ప్రజలను ఓదార్చలేదు.

Manipur

విపక్షాలు విమర్శిస్తున్నా పట్టించుకోని కేంద్రం

మణిపూర్లో 2023 మేనెలలో ప్రారంభమైన అల్లర్లలో 260 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో రాష్ర్ట పతి పాలన కొనసాగుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం మోదీని టార్గెట్ చేస్తూ పలుమార్లు విమర్శిస్తూ వచ్చింది. మోదీ ప్రపంచదేశాలన్ని చుట్టుకుని వస్తారు కానీ మణిపూర్ ను మాత్రం ఇంతవరకు సందర్శించి, ఆ రాష్ట్ర ప్రజలను ఓదార్చలేదని విమర్శించింది. మణిపూర్ దేశంలో ఒక భాగమేనని రాహుల్గాంధీ (Rahul Gandhi )పార్లమెంటులో మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. అయినా కూడా ఎన్టీఏ ప్రభుత్వం ప్రతిపక్షాల వాదనలను లెక్కచేయలేదు. ఎట్టకేలకు రేపు మోదీ మణిపూర్ ను అల్లర్ల తర్వాత మొదటిసారిగా పర్యటిస్తున్నారు. చురచందూర్లో మధ్యాహ్నం 7,500 ఓట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

జాతి హింసగా మారిన ఆనాటి ఉదంతం

మణిపూర్లో జరిగిన అల్లర్లలో 260 మందికి పైగా మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. నేటికీ అనేకులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీప్ క్యాంప్లలో(relief camps) జీవిస్తున్నారు. హింస పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టింది. ఇటీవల ఈ కాలాన్ని మరో ఆరునెలలకు పొడిగించింది. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కారణంగా సాధారణ పాలన సాధ్యం కావడం లేదని కేంద్రం అంటోంది. ఇక్కడ ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్తో సమావేశమై కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నారు.

మణిపూర్‌కు మోదీ ఎందుకు వెళ్తున్నారు?
అల్లర్ల తర్వాత పరిస్థితులను సమీక్షించడానికి, పునరావాసం మరియు శాంతి చర్చలపై దృష్టి పెట్టడానికి.

ఈ పర్యటనలో ప్రధానంగా ఏ అంశాలు చర్చలోకి వస్తాయి?
భద్రతా పరిస్థితులు, శాంతి పునరుద్ధరణ, బాధితుల పునరావాస చర్యలు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

Telugu News: BB season 9-బిగ్ బాస్ లో రచ్చ రచ్చ ఇంతకీ హరీష్ ఏం అన్నాడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

దిల్లీలో పొగమంచు–కాలుష్య ముప్పు 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?
2:06

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?

భారీగా పెరిగిన బంగారం ధరలు..

భారీగా పెరిగిన బంగారం ధరలు..

పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

డిజిటల్ యుగంలోనూ పుస్తకాలకు తగ్గని ఆదరణ

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు కాకినాడ, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు

📢 For Advertisement Booking: 98481 12870