
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఖమ్మం జిల్లా ఏదులాపురం ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఆనాడు దొర పాలన చూశారు, రేపో మాపో రంగు రంగు కండువాలతో వచ్చి మాయమాటలు చెబుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెంప చెళ్లుమనేలా తీర్పు ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ వద్దకు వచ్చే గులాబీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలి. తండా వాసుల గుండెల్లో ఇందిరమ్మ బొమ్మ ఎప్పుడూ ఉంటుంది’ అని పొంగులేటి అన్నారు.
Read Also: TG: కవితపై BRS పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుంది: KTR
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: