हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్

Tejaswini Y
Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్

మీ బైక్ లేదా కారుపై పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లు(Challans) చెల్లించడానికి ఇబ్బందిపడుతున్నవారికి శుభవార్త. కర్నాటక ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం రాయితీని ప్రకటించింది. అంటే, వాహనదారులు ఇప్పటివరకు ఉన్న చలాన్లలో కేవలం సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రత్యేక రాయితీ నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చి, డిసెంబర్ 12 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

Read Also:  Cyber Crime: సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్

Challans
Challans 50 percent discount on Good News challans for motorists

జరిమానాలపైనే వర్తిస్తుందని

1991–1992 నుంచి 2019–2020 మధ్య ఆర్టీఓ(RTO) మరియు ట్రాఫిక్ పోలీస్ విభాగాలు జారీ చేసిన పాత ఈ-చలాన్లన్నిటికీ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ రాయితీ కేవలం జరిమానాలపైనే వర్తిస్తుందని, వాహన పన్ను బకాయిలను మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పెండింగ్ ఫైన్లను క్లియర్ చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, బెంగళూరు(Bengaluru) వన్ సెంటర్లు లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఆర్టీఓ కేసుల కోసం సంబంధిత కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్(Traffic) నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు పడిన వాహనదారులకు ఇది మరోసారి పెద్ద ఊరటగా భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870