हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Latest News: AP CS Vijayanand అర్హులకు పింఛన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యతన్న సీఎస్

Anusha
Latest News: AP CS Vijayanand అర్హులకు పింఛన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యతన్న సీఎస్

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పింఛన్ల పంపిణీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోంది. రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా పింఛను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (General Secretary K. Vijayanand) స్పష్టంగా పేర్కొన్నారు.గురువారం ఆయన రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పింఛన్ల పంపిణీ, చిన్న తరహా నీటిపారుదల ట్యాంకుల సంరక్షణ, భూగర్భ జలాల వినియోగం, పీఎం కుసుమ్ పథకం అమలు, జిల్లా జువెనైల్ జస్టిస్ కమిటీల ఏర్పాటు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన భూసంబంధ అంశాలు వంటి పలు ముఖ్యమైన విషయాలపై సమీక్ష చేశారు.

పింఛన్ల పంపిణీపై దృఢమైన ఆదేశాలు

సీఎస్ మాట్లాడుతూ పింఛన్లు ప్రభుత్వ సంక్షేమంలో కీలక స్థానం కలిగి ఉన్నాయని, రాష్ట్రంలో అర్హత గల ఎవరూ పింఛను లేకుండా ఉండరాదని స్పష్టం చేశారు. ఎక్కడైనా అర్హత ఉండి కూడా పింఛను అందకపోతే, ఆ విషయంలో సంబంధిత జిల్లా కలెక్టర్‌నే పూర్తి బాధ్యుడిగా పరిగణిస్తామని హెచ్చరించారు. పింఛను పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు.ప్రతి నెలా జరిగే పింఛన్ల పంపిణీ (Distribution of pensions) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా హాజరై పరిశీలించాలన్నారు. అలాగే జిల్లా, మండల ప్రత్యేకాధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొని సమస్యలు లేకుండా పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు.

Latest News

ఫిర్యాదులపై కఠిన చర్యలు

పింఛన్ల తనిఖీకి సంబంధించి లక్షా 35 వేల మందికి నోటీసులు జారీ చేసి నెలరోజుల్లోగా ఎంపిడిఓలకు అప్పీలు చేసుకోవాలని తెలియజేయగా వారిలో 88 వేల 319 మంది ఎంపిడిఓలకు అప్పీలు చేసుకున్నారన్నారు. ఇంకా 23 వేల మంది అప్పీలు చేసుకోలేదని నెలరోజుల గడువులోపు అప్పీళ్లన్నీ పరిష్కరించాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రచారం రాకుండా చూసుకోవాలన్నారు.ఈ సమావేశంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మి, ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్, ఐఅండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, సెర్ప్ సిఇఓ కరుణ, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి, వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/janasena-legislative-party-meeting-pawan-kalyans-focus-on-alliance-unity-and-development/andhra-pradesh/537463/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870