అమరావతిలో జరిగింది భూ స్కాం : బొత్స సత్యనారాయణ

అమరావతిలో జరిగింది భూ స్కాం : బొత్స సత్యనారాయణ

అమరావతి: మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పాం అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు. మేము 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగాం విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని అడిగాం. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని చెప్పాం.

Advertisements
అమరావతిలో జరిగింది భూ స్కాం : బొత్స సత్యనారాయణ

ప్రభుత్వానికి దశ, దిశా లేదు

ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న అధికారులపై కూడా విచారణ చేయనని కోరుతున్నాం. ప్రభుత్వానికి దశ, దిశా లేదు. ఎదుటి వాళ్ళను అవమానపరచాలన్న ఆలోచన తప్ప మరొకటి కనిపించలేదు. 2019 నుంచి జరిగిన స్కాంలపై విచారణ చేసుకోమని చెప్పాం కదా. డిజిటల్ కరెన్సీ పై మాట్లాడారు.. అది సరైనది కాదు. మాపై వచ్చిన ఆరోపణలు మేం ఖండించడం లేదు.. సమర్ధించడం లేదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని కోరుతున్నాం. మనుషుల మీద బురద చల్లాలని చూస్తున్నారు.

ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం

సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదు. కొన్నిసార్లు అలవాటులో జరుగుతుంది. ప్రత్యేకంగా మాట్లాడితే సంప్రదాయం కాదని చెప్పాం. అమరావతిలో జరిగింది భూ స్కాం. ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం అర్థం లేని ఆరోపణలు చేస్తే మేం సమాధానాలు చెప్పలేం. వైసీపీ మీద.. మా నాయకుడు మీద బురద చల్లాలని ఆరోపణలు చేశారు కాబట్టే మేం సభ నుంచి వాకౌట్ చేశాం అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Related Posts
పుష్ప 2 తొక్కిసలాట: టాలీవుడ్ ఐక్యతపై ప్రశ్నలు
పుష్ప 2 తొక్కిసలాట: టాలీవుడ్ ఐక్యతపై ప్రశ్నలు

సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన ఓ అపశ్రుతి. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని మొదట భావించినప్పటికీ, చివరికి పోలీసు కేసు వరకు వెళ్ళింది. ప్రస్తుతం ఈ కేసు Read more

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు
NEW PHC

ఏపీలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది Read more

కేజ్రీవాల్‌ను ‘ఎన్నికల హిందువు’గా విమర్శిస్తున్న బీజేపీ
కేజ్రీవాల్ ను 'ఎన్నికల హిందువు'గా విమర్శిస్తున్న బీజేపీ

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ బీజేపీ మంగళవారం నాడు విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ హిందువుల పట్ల ప్రేమను ఎన్నికల సమయంలో మాత్రమే చూపిస్తారని ఆరోపిస్తూ, ఆయనను Read more

Market Committee : 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన
markets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. Read more

Advertisements
×