ktr revanth

‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం..గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా’ – కేటీఆర్

రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సీఎం రేవంత్ ఫై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. . ‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం కు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రైతన్నలు రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.

Advertisements

మరో 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతుబంధు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో దగాపడి అల్లాడుతున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక పాలనతో ప్రజలకు దసరా.. దసరాలా లేదు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Related Posts
మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ అరెస్ట్‌!
Ex minister Vishwaroop son Srikanth arrested

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో Read more

పవన్ కళ్యాణ్ ను కలిసిన తమిళ నటుడు
parthiban met pawan kalyan

తమిళ సినీ నటుడు పార్థిబన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ మంగళగిరిలోని జనసేన పార్టీ Read more

రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు: గండ్ర వెంకటరమణారెడ్డి
రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు: గండ్ర వెంకటరమణారెడ్డి

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి నిన్న దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేత, Read more

కార్మికులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుంది: కేటీఆర్‌
brs will always stand by workers ktr 222

హైదరాబాద్‌: తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండ‌ర్‌ను కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడే నాయ‌కుడి విలువ తెలుస్త‌ద‌ని కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు Read more

×