हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

KTR : కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు:కుమార్ గౌడ్

Divya Vani M
KTR : కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు:కుమార్ గౌడ్

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన ఆరోపణలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ మాటల్లో కోపం, అసహనం ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు.వేల కోట్ల రూపాయల కమీషన్ ఒప్పందం బోల్తా కొట్టిందనే బాధతో కేటీఆర్ మాట్లాడుతున్నట్టు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మేశారని, వాటి మీద ఇప్పుడు ప్రశ్నలు వేయటానికి నైతిక హక్కు లేదని కౌంటర్ ఇచ్చారు.

KTR కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు కుమార్ గౌడ్
KTR కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు కుమార్ గౌడ్

గతంలో ఎందుకు మౌనం వహించారు?

హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ అనుయాయులకు కట్టబెట్టిందని మహేశ్ ఆరోపించారు. ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పెద్దఎత్తున ఆరోపణలు చేయడం వెనుక అసలు ఉద్దేశం భిన్నమని అన్నారు. “గత పది సంవత్సరాల్లో ఈ భూముల గురించి ఎందుకు పోరాడలేదు?” అంటూ ఘాటు ప్రశ్నలు సంధించారు.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సుప్రీం కోర్టులో పోరాడి 400 ఎకరాలు రికవరీ చేయగలిగిందని తెలిపారు. లేకపోతే ఆ భూములు ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లేవని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌కు పర్యావరణం అప్పుడెందుకు గుర్తు రాలేదు?

కోకాపేటలో వేల ఎకరాలను విక్రయించినప్పుడు పర్యావరణం గురించి బీఆర్ఎస్ ఎందుకు ఆలోచించలేదని గౌడ్ ప్రశ్నించారు. అప్పుడే ఎందుకు ప్రశ్నలు లేవనెత్తలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చే ప్రాజెక్టుల మీద విమర్శలు చేయడం సరికాదన్నారు.400 ఎకరాల భూముల్లో కంపెనీలు ఏర్పాటు అయితే, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని గౌడ్ అన్నారు. ఈ అవకాశాన్ని రాజకీయ విమర్శల కోసం వాడుకోవడం ప్రజలకు అన్యాయం అవుతుందన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల పోలీస్…

న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల పోలీస్…

పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

📢 For Advertisement Booking: 98481 12870