హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. విద్యుత్ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే చార్జీలు పెంచి జనంపై భారం మోపేందుకు రెడీ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గ్యారంటీ సరిగ్గా అమలు చేసిందన్నారు. ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే?. మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో కొత్త హైకోర్టు
లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
తెలంగాణలో పెరుగుతున్న చలి
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
తెలంగాణలో కొత్త హైకోర్టు
లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
తెలంగాణలో పెరుగుతున్న చలి
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
తెలంగాణలో కొత్త హైకోర్టు
లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
తెలంగాణలో పెరుగుతున్న చలి
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
తెలంగాణలో కొత్త హైకోర్టు
లింకులు పంపి దోచేస్తున్న కేడీలు
తెలంగాణలో పెరుగుతున్న చలి
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐపీఎల్కు కరీంనగర్ యువకుడు ఎంపిక
సిర్పూర్-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్..
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
నేడు, రేపు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త
ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుంది: కేటీఆర్