Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు

Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు!

Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు! తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడి పేరు వినని వారు ఉండరు ఈ ప్రఖ్యాత మసాలా ఉత్పత్తుల సంస్థపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గత కొన్ని రోజులుగా దాడులు కొనసాగిస్తోంది.గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు సంస్థ చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం దాదాపు 40 కిలోల బంగారం, 100 కిలోల వెండి.

Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు
Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు

రూ. 18 లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు గుంటూరులోని క్రేన్ వక్కపొడి ఫ్యాక్టరీలోనూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయని సమాచారం.ఆర్థిక లావాదేవీల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా పన్ను ఎగవేత ఉందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.ఈ దాడుల నేపథ్యంలో క్రేన్ వక్కపొడి కంపెనీ పై అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.అధికారికంగా ఏం జరుగుతోంది? కంపెనీ తరపున ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించిన క్రేన్ వక్కపొడి సంస్థపై ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది.ఈ దాడులపై అధికారుల పూర్తి నివేదిక వచ్చే వరకు మరిన్ని విషయాలు వెలుగు చూడనున్నాయి.

Related Posts
భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు: చంద్రబాబు
Business traits are in the blood of Indians.. Chandrababu

దావోస్‌: దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. Read more

తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి టికెట్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ Read more

పెన్షన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు
ap pensions

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పంపిణీ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 5 గంటలకే పెన్షన్ పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం Read more

నానికి హైకోర్టులో స్వల్ప ఊరట
నానికి హైకోర్టులో స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ కేసుల్లో చిక్కుకున్న వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయిస్తూ క్యూ కడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *