हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

రాజీనామా వార్తలపై కొడాలి నాని క్లారిటీ

Sudheer
రాజీనామా వార్తలపై కొడాలి నాని క్లారిటీ

వైసీపి లో రాజీనామా పర్వాలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎంతోమంది పార్టీకి , పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చేయగా..తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం పలు చర్చలకు దారి తీసింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తారని, ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అవుతారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు వైసీపీ కార్యకర్తల మధ్య కలకలంగా మారాయి. ఈ ప్రచారంపై కొడాలి నాని స్వయంగా స్పందించారు. తాను వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే వార్తలు కూడా అవాస్తవమని తేల్చి చెప్పారు. తనపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని కొడాలి నాని ఫేక్ న్యూస్ గా అభివర్ణించారు. ఇది ఎడిటెడ్ న్యూస్ అని, ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టించవచ్చని కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వైసీపీతో కొనసాగుతానని, ప్రజల సేవకు మద్దతుగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870