हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

APPSC Jobs 2025 : నిరుద్యోగులకు కీలక అప్‌డేట్‌.. వారికి ఆగస్టు 19న ఛాన్స్‌!

Divya Vani M
APPSC Jobs 2025 : నిరుద్యోగులకు కీలక అప్‌డేట్‌.. వారికి ఆగస్టు 19న ఛాన్స్‌!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైన మరో అడుగు పడింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) (APPSC Jobs) తాజాగా ఓ ప్రకటనతో అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలకు రాత పరీక్ష పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ పరీక్షకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఏపీపీఎస్సీ ఇటీవలే విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 19, 2025న (On August 19, 2025) జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ పరిశీలన జరగనుంది.ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు తమ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని నిర్దేశిత తేదీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారికి మంచి అవకాశం.

తెలంగాణ ఆర్జీయూకేటీల్లో స్పోర్ట్స్, ఎన్‌సీసీ ఎంపిక

ఇక తెలంగాణ రాష్ట్రం కూడా విద్యార్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది. బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీల్లో స్పోర్ట్స్ మరియు ఎన్‌సీసీ కోటాల కింద విద్యార్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఉపకులపతి గోవర్ధన్ ఈ జాబితాను అధికారికంగా రిలీజ్ చేశారు.ఎంపికైన విద్యార్థుల కోసం కౌన్సెలింగ్ ఆగస్టు 8న బాసరలో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఐదో విడత జనరల్ కోటాలో ఎంపికైన విద్యార్థుల జాబితా కూడా విడుదల చేశారు.

ఆగస్టు 11 నుంచి ఫార్మెటివ్-1 పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లలో విద్యా సంవత్సరానికి సంబంధించిన తొలి ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 11 నుంచి 13 వరకూ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు జరుగుతాయి.6వ తరగతి నుంచి 8వ తరగతికి పరీక్షలు ఉదయం 9.30 నుంచి 10.45 వరకూ, తరువాత 1.15 నుంచి 2.30 వరకూ జరగనున్నాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు ఉదయం 11 నుంచి 12.15 వరకు, తర్వాత మళ్లీ 2.45 నుంచి 4 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు.

Read Also : Haider Ali : హైదర్ అలీ అరెస్ట్ : హైదర్ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న యూకే పోలీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870