हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Ministry of Defence : రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

Sudheer
Ministry of Defence : రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defense of India) భారత భద్రతా బలగాల గోప్యతకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని సర్వీసులో ఉన్న లేదా రిటైర్డ్ అయిన ఆర్మీ (Retired Army) సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలను బహిరంగంగా వెల్లడించకూడదని స్పష్టమైన నిషేధం విధించింది. ఎలాంటి సోషల్ మీడియా వేదికలలోనూ లేదా ఇతర ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ వారి చిరునామాలు, ఫోటోలు లేదా వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని స్పష్టం చేసింది.

భద్రతా విభాగాల సమాచారం లీక్ కాకుండా నివారించడం

ఈ ఆదేశాలు వ్యక్తుల భద్రతను కాపాడడం, భద్రతా విభాగాల సమాచారం లీక్ కాకుండా నివారించడం కోసం తీసుకున్న చర్యగా అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్మీ సిబ్బంది గురించి మీడియా లేదా సోషల్ మీడియాలో వ్యక్తిగత కథనాలు, ఇంటర్వ్యూలు ఎక్కువగా వెలుగులోకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మీడియా సంస్థలు కూడా అధికారికంగా విడుదల చేసిన సమాచారమే ప్రచురించాలి కానీ, స్వయంగా సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించకూడదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దేశ భద్రత, సైనికుల వ్యక్తిగత భద్రత

రక్షణ మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలతో భద్రతా విభాగాల్లో నియమాలు మరింత కఠినంగా అమలులోకి వస్తున్నాయి. దేశ భద్రత, సైనికుల వ్యక్తిగత భద్రత కీలకమని భావిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అవసరమైందని అధికారులు వెల్లడించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ హెచ్చరించింది.

Read Also : Shashi Tharoor : చైనాపై శశిథరూర్ ఆగ్రహం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870