हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BRS : తెలంగాణ ఆకాంక్షలను విస్మరించిన కేసీఆర్ – మంత్రులు ఫైర్

Sudheer
BRS : తెలంగాణ ఆకాంక్షలను విస్మరించిన కేసీఆర్ – మంత్రులు ఫైర్

ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి కలిసి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల ఆకాంక్షలను మరిచి, అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న త్యాగాలను, లక్ష్యాలను గౌరవించకుండా తన స్వప్రయోజనాల కోసం మాత్రమే వ్యవహరించారని ఆరోపించారు.

పదేళ్ల పాలనపై ప్రశ్నలు

మంత్రులు కేసీఆర్‌ను బహిరంగంగా నిలదీశారు. “పదేళ్ల పాలనలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్న హామీ ఏమైంది? డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాజెక్టు ద్వారా ఎంత మందికి మూడుపూటలు చిక్కాయి? రైతులకు హామీ ఇచ్చిన రూ. లక్ష రుణమాఫీ పూర్తిగా చేశారా? గచ్చిబౌలి వంటి విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చూపించారు?” అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి, మళ్ళీ కొత్త వాగ్దానాలతో వచ్చేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

ప్రజల్లో నిజాలు తెలియజెయ్యాలని మంత్రులు

కేసీఆర్ పాలనలో జరిగిన అసమర్ధతలను ప్రజల్లోకి తీసుకెళ్లి, నిజాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు మళ్ళీ మోసపోకుండా జాగృతం చేయాలని, గత పదేళ్ల ద్రోహాలను గుర్తుచేసే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం జరిగిన ఉద్యమాన్ని వాణిజ్య రాజకీయాలకు తాకట్టు పెట్టిన వారిపై ప్రజలు తగిన తీర్పు ఇవ్వాలన్నది మంత్రుల పిలుపు.

Read Also : BRS : ఇది ఆరంభం మాత్రమే – హరీశ్ రావు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870