हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

దుమారం రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు

Sharanya
దుమారం రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ యూటీ ఖాదర్‌ చేసిన తాజా ప్రతిపాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రతినిధుల కోసం అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించిన విధానం పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎమ్మెల్యే కార్యాలయాల్లో రిక్లైనర్లు ఏర్పాటు చేయాలన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురికాగా, ఇప్పుడు మసాజ్ కుర్చీలను కూడా ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదన మరోసారి వివాదాస్పదంగా మారింది.

khader ut (1)

రిక్లైనర్లు, మసాజ్ కుర్చీలు – అసెంబ్లీ స్పీకర్ వివరణ

స్పీకర్ ఖాదర్‌ మాట్లాడుతూ, అసెంబ్లీలో సభ్యులు గంటల తరబడి చర్చలు సాగిస్తున్నారని, దాంతో ఒత్తిడి తగ్గించేందుకు వీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రజాసేవలో నిమగ్నమై ఉండే కారణంగా శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని, అందుకే ప్రతి ఎమ్మెల్యే కార్యాలయానికి స్మార్ట్ లాక్‌లు, రిక్లైనర్లు, మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీని కోసం రూ. 3 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఈ సౌకర్యాలను కొనుగోలు చేయబోమని, కేవలం అద్దె పద్ధతిలో తీసుకుంటామని కూడా ఆయన వివరించారు. ఎమ్మెల్యేలను శత్రువుల మాదిరి చూడొద్దని, వారిని స్నేహితుల్లా చూడాలని ప్రజలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ మీ తండ్రి, సోదరుడు ఎవరైనా పెద్ద వయసులో ఎమ్మెల్యే అయితే, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మీరు ఏర్పాట్లు చేయరా? అంటూ ప్రజలకు ఎదురు ప్రశ్న వేశారు.

కర్ణాటక మంత్రుల మద్దతు

స్పీకర్‌ ఖాదర్‌ ప్రతిపాదనలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే మద్దతు ప్రకటించారు.నాకు రిక్లైనర్లు, మసాజ్ కుర్చీల గురించి తెలియదు. కానీ అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు హాజరయ్యేలా చేయడానికి స్పీకర్‌ ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పేం కాదు. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా స్పందిస్తూ, చాలా మంది శాసనసభ్యులు సీనియర్ సిటిజన్లు. అసెంబ్లీలో చాలా గంటలపాటు కొనసాగుతున్న చర్చల వల్ల వారు ఒత్తిడికి గురవుతుంటారు. ఇది వారి ఉత్పాదకతను పెంచుతుంది. అంటూ ఖాదర్‌ వ్యాఖ్యలను సమర్థించారు. బీజేపీ ప్రతిదాన్నీ రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ ఈ ప్రతిపాదనపై బీజేపీ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసింది. అది అనవసర ఖర్చు అని, కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం అని విమర్శించింది. కర్ణాటకలో నిధుల కొరత ఉందని, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేకపోతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి ధ్వజమెత్తారు. ముందు రాష్ట్రంలోని కాంట్రాక్టర్ల అప్పు చెల్లించండి, తర్వాత మీ సౌకర్యాల కోసం మసాజ్ కుర్చీలు తెచ్చుకోండి. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అదే విధంగా, బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి మాట్లాడుతూ – మాకు మసాజ్ కుర్చీలు అవసరం లేదు. ప్రజా ధనాన్ని అవసరమైన అభివృద్ధి పనులకు వినియోగించండి. అంటూ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వివాదంలో ప్రభుత్వ వైపు, ప్రతిపక్షం వైపు వాదనలు విన్నప్పటికీ, ప్రజా అభిప్రాయం కూడా చాలా కీలకం. ఎమ్మెల్యేలు ప్రజాసేవ కోసం ఎన్నుకోబడినవారా? లేక ప్రజాధనాన్ని వారి సౌకర్యాల కోసం వినియోగించుకునే వారా? అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

📢 For Advertisement Booking: 98481 12870