हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Kargil Vijay Diwas: కార్గిల్ దివాస్..అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

Sharanya
Kargil Vijay Diwas: కార్గిల్ దివాస్..అమరవీరులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు

జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అమరుల స్మృతికి ఘన నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాన్ని ఆయన స్మరించుకున్నారు.

ధైర్యసాహసానికి పునరుద్ఘాటన

ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మాట్లాడుతూ, “దేశాన్ని కాపాడేందుకు అత్యంత కఠినమైన వాతావరణంలో,అసాధారణ ధైర్యసాహసాలు, ప్రతికూల పరిస్థితుల్లో జవాన్లు చూపిన ధైర్యం అమోఘం. వారి ధైర్యం, సంకల్పం దేశానికి గర్వకారణం” అని పేర్కొన్నారు.

దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది

కార్గిల్ యుద్ధం సమయంలో మన జవాన్లు (Jawans) ప్రదర్శించిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. “వారి త్యాగం దేశ ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. దేశం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుంది” అని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Ashok Gajapathi Raju : నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అశోక్ గజపతిరాజు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

జార్ఖండ్ మాజీ సీఎం మనవడు అనుమానాస్పద మృతి

జార్ఖండ్ మాజీ సీఎం మనవడు అనుమానాస్పద మృతి

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870