हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Mukesh Ambani: జియో-బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ

Shobha Rani
Mukesh Ambani: జియో-బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ

ముఖేష్ అంబానీ(Mukesh Ambani) నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్‌రాక్ కలిసి ఏర్పాటు చేసిన జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి శుభవార్త అందింది. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సెబీ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంతో జియో బ్లాక్‌రాక్ త్వరలోనే దేశీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ప్రవేశించి, కోట్లాది మంది భారతీయ పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను అందించడానికి సిద్ధమైంది. అంతేకాదు ఈ వార్త మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారుల మధ్య పోటీ కూడా నెలకొంది.
కొత్త CEO & MD: సిడ్ స్వామినాథన్
జియో బ్లాక్‌రాక్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ (MD) అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా సిడ్ స్వామినాథన్ నియమితులయ్యారు. సిడ్ స్వామినాథన్ నేపథ్యం ఈ వెంచర్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. బ్లాక్‌రాక్‌లో అంతర్జాతీయ ఇండెక్స్ ఈక్విటీల మాజీ అధిపతి అయిన ఆయన గతంలో $1.25 ట్రిలియన్ల విలువైన ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించారు. దీనికి ముందు, ఆయన బ్లాక్‌రాక్‌లో యూరప్‌కు స్థిర ఆదాయ పోర్ట్‌ఫోలియో నిర్వహణ అధిపతిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అనుభవం, అంతర్జాతీయ మార్కెట్లపై పట్టు జియో బ్లాక్‌రాక్‌కు భారత్‌లో బలమైన పునాదిని వేయడంలో తోడ్పడతాయి. బ్లాక్‌రాక్‌లో ఇంటర్నేషనల్ హెడ్ రాచెల్ లార్డ్ మాట్లాడుతూ, జియోబ్లాక్‌రాక్ డిజిటల్-ఫస్ట్ కస్టమర్ ప్రతిపాదన తక్కువ ఖర్చుతో, అత్యున్నత సంస్థాగత నాణ్యత గల ఉత్పత్తులను నేరుగా పెట్టుబడిదారులకు అందిస్తుంది. మా భాగస్వామి జేఎఫ్‌ఎస్‌ఎల్‌తో కలిసి దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి ఎదురుచూస్తున్నాము” అని ఆమె పేర్కొన్నారు.

Mukesh Ambani: జియో-బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ
Mukesh Ambani: జియో-బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ

గ్లోబల్ దృష్టికోణం – బ్లాక్‌రాక్ వాఖ్యలు
గత జనవరిలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బ్లాక్‌రాక్‌తో కలిసి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో రూ.117 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. ఈ జాయింట్ వెంచర్ 50:50 భాగస్వామ్యంతో పనిచేస్తుంది, అంటే రెండు కంపెనీలు సమాన వాటాతో ఉంటాయి. ఒక్కొక్కటి రూ. 5.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి, ఒక్కో షేరు ధర రూ. 10. అంతేకాకుండా, ఇరు కంపెనీలు ప్రారంభ మూలధనంగా రూ. 82.5 కోట్లు సమానంగా పెట్టుబడి పెట్టాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గతంలో 2024 అక్టోబర్ 29న జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా జియో బ్లాక్‌రాక్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది.దేశీయ పెట్టుబడిదారులకు మరింత సులభమైన, అధిక నాణ్యత గల ఆస్తి నిర్వహణ సేవలు.

Read Also: Neeraj Chopra : ఆడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నీరజ్ చొప్రా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870