हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

బడ్జెట్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం

Sudheer
బడ్జెట్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం

దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా, తెలంగాణకు అన్యాయం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేంద్ర బడ్జెట్‌పై ఘాటుగా స్పందిస్తూ, ఇది భారత దేశ బడ్జెట్టా, బీహార్ బడ్జెట్టా? అని ప్రశ్నించారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్రంలో మంత్రి పదవిని ఆక్రమించిన కిషన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి బాధ్యతలేదా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో రోజులుగా మెట్రో రైలు విస్తరణ కోసం ఎదురుచూస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా, తాజా బడ్జెట్‌లో దానికి సంబంధించిన నిధులు కేటాయించకపోవడం తెలంగాణ రైతులను మోసం చేసినట్టేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పసుపు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా, వారిని పట్టించుకునే నాధుడు కేంద్రంలో లేడని విమర్శించారు.

ప్రధానంగా, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రావాల్సిన వాటిని పూర్తిగా దూరం పెట్టి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించడం స్పష్టమైన రాజకీయ కుతంత్రమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రజలు బీజేపీ నిజస్వరూపాన్ని గుర్తించి, భవిష్యత్‌లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి సూచించారు.

సమగ్ర అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకునే బీజేపీ, తెలంగాణను విస్మరించడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రంలో నిరసనలు పెరుగుతున్నాయని, తగిన విధంగా ప్రజలు భవిష్యత్తులో తీర్పు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

📢 For Advertisement Booking: 98481 12870