हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Jagan : జగన్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

Divya Vani M
Jagan : జగన్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్ ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గాన్ని సందర్శించారు.ఇటీవల హత్యకు గురైన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన జగన్, పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.“వైసీపీ అధికారంలోకి వస్తే, మీ యూనిఫామ్ లేపేస్తాం.ఉద్యోగాలే లేకుండా చేస్తాం” అంటూ పోలీసులకు గట్టి హెచ్చరిక ఇచ్చారు.”బట్టలూడదీసి కొడతాం” అనే మాటలతో తన ఆవేశాన్ని బయటపెట్టారు. టీడీపీకి జోలపడి వైసీపీ శ్రేణులను భయపెడతారా? అంటూ మండిపడ్డారు.హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి తాను పూర్తిగా అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు.“ఇక్కడ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ నడుస్తోంది” అంటూ ఆరోపణలు చేశారు.“చాలా చోట్ల టీడీపీ ఓడిపోయింది.50 స్థానాల్లో ఎన్నికలు జరిగితే, 39 చోట్ల వైసీపీ గెలిచింది,” అని జగన్ వివరించారు.

Jagan జగన్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు
Jagan జగన్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

టీడీపీకి బలం లేకపోయినా, అధికార తలంపుతోనే ఎన్నికల్లో నిలుస్తోందని ఎద్దేవా చేశారు.“సీఎంగా ఉన్నాననే అహంకారంతో ఆయన వ్యవహరిస్తున్నారు.పూర్తిగా నియంతలాగా పాలిస్తున్నారు,” అని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చేతిలో ఉన్న శక్తిని తమ లాభానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.పినెళ్లి రామకృష్ణారెడ్డిపై కుట్ర పూరితంగా కేసులు పెట్టారని జగన్ విమర్శించారు. నటుడు పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. నందిగం సురేశ్‌ను 145 రోజులు జైలులో ఉంచారని ఆరోపించారు.“ఇవి అన్నీ టీడీపీ–పోలీసుల కలయికతో జరుగుతున్న కుట్రలు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే,” అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, నిజం ఎప్పటికీ వెలుగులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read also : YS Jagan: పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించిన జగన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమల పరకామణిపై హైకోర్టు కీలక ఆదేశాలు..

తిరుమల పరకామణిపై హైకోర్టు కీలక ఆదేశాలు..

వైకుంఠ ఏకాదశికి భారీ రద్దీ.. తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త

వైకుంఠ ఏకాదశికి భారీ రద్దీ.. తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

📢 For Advertisement Booking: 98481 12870