Isuzu Motors India adds 4 new touch points..Enters Bihar and expands footprint in India

ఇండియాలో ఇసుజు మోటార్స్ 4 కొత్త టచ్ పాయింట్స్..

చెన్నై: ఇసుజు మోటార్స్ లిమిటెడ్,జపాన్ వారి అనుబంధ సంస్థ అయిన ఇసుజు మోటార్స్ ఇండియా భారతదేశవ్యాప్తంగా నాలుగు కొత్త టచ్ పాయింట్స్ ప్రారంభముతో భారతదేశములో తన ఫుట్‎ప్రింట్ ను విస్తరించింది. ఇందులో ఖమ్మం, తెలంగాణ మరియు రత్నగిరి, మహారాష్ట్రాలలో రెండు కొత్త అధీక్రిత సేవా కేంద్రాలు (ఏఎస్‎సిలు) తో సహా ఇండోర్, మధ్యప్రదేశ్ మరియు పాట్నా, బీహార్ లలో కొత్త 3S (సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్) డీలర్షిప్ ఉన్నాయి.

Advertisements

ఈ కొత్త చేరికలతో, ఇసుజు యొక్క నెట్వర్క్ భారతదేశవ్యాప్తంగా 72 ప్రదేశాలకు పెరిగింది. ఇది మా వినియోగదారులకు దగ్గరగా ఉండడము, వినియోగదారు సంతృప్తి మరియు నిరంతరాయ యాజమాన్య అనుభవము కొరకు మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తుంది.

image

ఇండోర్ కొరకు ఇసుజు మోటార్స్ సాగర్ ఇసుజుతో మరియు బీహార్ కొరకు ఇంపీరియల్ ఇసుజుతో చేతులు కలిపింది. ఇది బీహార్ లోకి ఇసుజు విస్తరణను సూచిస్తుంది. మా సేవలను మరియు వినియోగదారులతో సంబంధాలను పెంచుకొనుటకు, కంపెనీ ఖమ్మం, తెలంగాణ మరియు రత్నగిరి, మహారాష్ట్రలో కొత్త ఏఎస్‎సిలను ప్రారంభించింది. బియాండ్ ఆటో కేర్ చే ఖమ్మం ఏఎస్‎సి మరియు ష్రైన్ ఇసుజు ద్వారా రత్నగిరి ఏఎస్‎సి నిర్వహించబడతాయి. ష్రైన్ ఇసుజు కొల్హాపూర్ లో 3S సదుపాయాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ సదుపాయాలు ఇసుజు యొక్క డీలర్షిప్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి మరియు అసాధారణ వినియోగదారు అనుభవాలను అందించుటకు సిబ్బంది అందరికి ఇసుజు నిపుణులచే శిక్షణ ఇవ్వబడుతుంది.

నెట్వర్క్ విస్తరణ గురించి రాజేష్ మిట్టల్, ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, మాట్లాడుతూ.. “మా నిరంతర నెట్వర్క్ విస్తరణ ఇసుజు యొక్క బ్రాండ్ పురోగతిని ప్రతిబింబిస్తుంది మరియు ఒక భిన్నమైన అనుభవాన్ని అందిస్తూ మా వినియోగదారులకు దగ్గరగా ఉండాలనే మా నిబద్ధతను నొక్కి చెప్తుంది. ఈ డీలర్షిప్స్ మరియు సేవా కేంద్రాల చేర్పుతో, దేశవ్యాప్తంగా ఇసుజు వాహనాల కొరకు పెరుగుతున్న డిమాండ్ ను నెరవేర్చుటకు మేము సిద్ధంగా ఉన్నాము ” అన్నారు.

తోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా మాట్లాడుతూ.., “ఇసుజు వద్ద, మేము వినియోగదారుల యాజమాన్య ప్రయాణములో వినియోగదారుడికి ప్రాధాన్యతను ఇస్తాము. ఈ కొత్త సదుపాయాలు నిరంతరాయ, వ్యక్తిగతీకరించబడిన అమ్మకాలు మరియు సేవా అనుభవాన్ని అందించాలనే మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తాయి. మేము యాజమాన్య ప్రయాణాన్ని పెంచుటకు పాటుపడుతున్నాము. ఇసుజు ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళుటకు తమ ప్రయత్నాలతో మా కొత్త డీలర్స్ కొరకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ” అన్నారు.

Related Posts
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయుల మృతి..!
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయుల మృతి..!

అమెరికా: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. అమెరికాలోని రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన Read more

కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ “షాప్ అండ్ విన్ కార్” ఆఫర్
Kisna Diamond & Gold Jewelery brings joy with its Shop and Win Car offer

గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ , సత్తెనపల్లిలోని Read more

స్టీల్స్ ప్లాంట్ ను కేంద్రం ఆదుకుంటుంది – BJP చీఫ్ పురందీశ్వరి
purandeswari modi tour

రాష్ట్ర BJP అధ్యక్షురాలు పురందీశ్వరి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం Read more

DonaldTrump: సుంకాలపై కాళ్ల బేరానికి వచ్చిన 50కిపైగా దేశాలు!
సుంకాలపై కాళ్ల బేరానికి వచ్చిన 50కిపైగా దేశాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికన్లు సైతం ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా అమెరికన్లు వీధుల్లోకి వచ్చి Read more

×