हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Pakistan : భయపడుతున్న పాకిస్థాన్?

Sudheer
Pakistan : భయపడుతున్న పాకిస్థాన్?

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిస్పందనపై పాకిస్థాన్ లోపల భయాందోళనలు మొదలయ్యాయి. భారత్ నుంచి ఎదురయ్యే సైనిక చర్యల ముప్పుతో పాకిస్థాన్ వణికిపోతోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్లు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతోపాటు, తన ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది.

అత్యవసర స్థితిలోకి వెళ్లిన పాకిస్థాన్

ఇండియాకు చెందిన గూఢచార సంస్థలు, రక్షణశాఖ సైనిక స్థాయిలో ప్రతిస్పందనకు రంగం సిద్ధం చేస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్ అత్యవసర స్థితిలోకి వెళ్లింది. ముఖ్యంగా లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా దాడికి దిగుతుందని అంచనా వేసి, అక్కడి నుంచే పెద్దఎత్తున తరలింపు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. పాక్ ఎయిర్ ఫోర్స్ (PAF) హెర్క్యులస్ వాహనాల ద్వారా కీలక ఉగ్రవాదుల్ని, పత్రాలు, ఆయుధాల్ని ఇతర ప్రాంతాలకు చాపకింద నీరులా తరలిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి

ఈ నేపథ్యంలో భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటివరకు చూపిన ధీర్ఘదృష్టి, దూకుడుతో మళ్లీ ఒక బలమైన ప్రతిస్పందన రావచ్చని భావన ఏర్పడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్, పాక్‌ను అన్ని మర్చిపోయేలా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ పై దౌర్జన్యంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగనున్నాయి.

x

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిస్పందనపై పాకిస్థాన్ లోపల భయాందోళనలు మొదలయ్యాయి. భారత్ నుంచి ఎదురయ్యే సైనిక చర్యల ముప్పుతో పాకిస్థాన్ వణికిపోతోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్లు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతోపాటు, తన ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది.

అత్యవసర స్థితిలోకి వెళ్లిన పాకిస్థాన్

ఇండియాకు చెందిన గూఢచార సంస్థలు, రక్షణశాఖ సైనిక స్థాయిలో ప్రతిస్పందనకు రంగం సిద్ధం చేస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్ అత్యవసర స్థితిలోకి వెళ్లింది. ముఖ్యంగా లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా దాడికి దిగుతుందని అంచనా వేసి, అక్కడి నుంచే పెద్దఎత్తున తరలింపు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. పాక్ ఎయిర్ ఫోర్స్ (PAF) హెర్క్యులస్ వాహనాల ద్వారా కీలక ఉగ్రవాదుల్ని, పత్రాలు, ఆయుధాల్ని ఇతర ప్రాంతాలకు చాపకింద నీరులా తరలిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి

ఈ నేపథ్యంలో భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటివరకు చూపిన ధీర్ఘదృష్టి, దూకుడుతో మళ్లీ ఒక బలమైన ప్రతిస్పందన రావచ్చని భావన ఏర్పడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్, పాక్‌ను అన్ని మర్చిపోయేలా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ పై దౌర్జన్యంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

📢 For Advertisement Booking: 98481 12870