हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Overthinking : ఓవర్ థింకింగ్ వేధిస్తోందా..? ఈ టిప్స్ పాటించండి

Sudheer
Overthinking : ఓవర్ థింకింగ్ వేధిస్తోందా..? ఈ టిప్స్ పాటించండి

ఓవర్ థింకింగ్‌కు ప్రధాన కారణం నెగిటివ్ ఆలోచనలు. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మనసుకు ఒత్తిడిని పెంచుతుంది. కనుక, ఆలోచనలను సానుకూల దిశగా మళ్లించుకోవడం చాలా అవసరం. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందని నమ్మకంతో ముందుకు సాగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

72 గంటల నిబంధన పాటించండి

మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయం గురించి 72 గంటల పాటు ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎక్కువ సమయం గడిచిన తర్వాత అదే విషయం అంత ప్రాధాన్యం లేనట్టు అనిపించవచ్చు. జీవితంలో ఏ సమస్య అయినా తాత్కాలికమే, కొంతకాలం తర్వాత వాటి ప్రభావం తగ్గిపోతుంది.

overthinking2
overthinking2

సోషల్ మీడియాకు పరిమితి విధించండి

సోషల్ మీడియా అధికంగా వాడటం కూడా ఓవర్ థింకింగ్‌కు దారితీస్తుంది. ఇతరుల జీవితం మనకంటే మెరుగుగా ఉందని భావించడం, తక్కువ నమ్మకంతో బాధపడడం మొదలవుతాయి. కనుక, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించుకోవడం అవసరం. ఒంటరిగా గడిపే సమయాన్ని పాజిటివ్ ఆలోచనల కోసం ఉపయోగించండి.

ధ్యానం, మైండ్ఫుల్ యాక్టివిటీస్ చేయండి

ధ్యానం, యోగా లాంటి మైండ్ఫుల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి కేవలం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మన ఆలోచనలను క్రమబద్ధీకరించేందుకు సహాయపడతాయి. రోజూ కనీసం 10-15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనసును కేంద్రీకరించుకోవచ్చు. దీనివల్ల నిజమైన సమస్యలు, ఊహల్లో సృష్టించుకున్న సమస్యల మధ్య తేడా అర్థమవుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870