हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Vaartha live news : Gaurav Gogoi : భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అవసరమా : గౌరవ్ గోగోయ్ లేఖ

Divya Vani M
Vaartha live news : Gaurav Gogoi : భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అవసరమా : గౌరవ్ గోగోయ్ లేఖ

ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ (India-Pakistan match) పై ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగాల్సిన ఈ పోరును నిలిపివేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి ఉద్రిక్తతను కలిగించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ (Gaurav Gogoi) స్పందించారు. బీసీసీఐకి లేఖ రాసి మ్యాచ్ పునరాలోచన కోరారు.ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌తో క్రికెట్ ఆడటం సరికాదు, అని గోగోయ్ స్పష్టం చేశారు. మన సైనికులు ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో, మ్యాచ్ అనర్హం, అన్నారు.గతంలో ప్రధాని మోదీ చేసిన ప్రసిద్ధ వ్యాఖ్యను గోగోయ్ మరోసారి వినిపించారు. బ్లడ్ అండ్ వాటర్ కంటే క్రికెట్ అనవసరం, అని అభిప్రాయపడ్డారు.గోగోయ్ తన లేఖలో పాక్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని ప్రస్తావించారు. భద్రతా కారణాల పేరిట పాక్, భారత్‌లోని హాకీ టోర్నీకి రాలేదు అదే తత్వం మనం కూడా పాటించాలన్నారు.

Latest Telugu news : Gaurav Gogoi : భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అవసరమా : గౌరవ్ గోగోయ్ లేఖ
Latest Telugu news : Gaurav Gogoi : భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అవసరమా : గౌరవ్ గోగోయ్ లేఖ

బీసీసీఐకి గంభీర విజ్ఞప్తి

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాకు లేఖ రాసిన గోగోయ్, దేశ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు.పాక్‌తో సంబంధాలు మామూలుగా రాకుండా ఉన్నా, క్రికెట్ ద్వారా మైత్రి సందేశం వెళ్లుతుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కానీ గోగోయ్ అభిప్రాయం భిన్నంగా ఉంది. సమయం రాగానే ఆడుకుందాం,అన్నారు.ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం భారత్-పాకిస్తాన్ జట్లు కనీసం ఒకసారి తలపడతాయి. ఫైనల్ వరకు ఇరుజట్లు వెళితే మరో రెండు సార్లు పోటీ పడే అవకాశం ఉంది.

బీసీసీఐ నుంచి ఇంకా స్పందనలేదు

గౌరవ్ గోగోయ్ లేఖపై బీసీసీఐ నుంచి ఇప్పటిదాకా అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ లేఖ రాజకీయ, క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులకి పండుగ. కానీ దేశ భద్రత, జవాన్ల త్యాగం ముందు క్రికెట్ దిగజారిపోవాల్సిందేనని కొందరంటున్నారు.ఇవన్నీ జరుగుతున్నా అభిమానుల్లో మిశ్రమ భావనలు ఉన్నాయి. కొందరు “క్రీడను రాజకీయాలతో కలపకండి” అంటుంటే, మరికొందరు “దేశం ముందు క్రికెట్ ఏమిటి?” అంటున్నారు.

Read Also :

https://vaartha.com/hyderabad-pantulu-garu-gets-rs-6-lakhs-for-shopping/hyderabad/535995/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

📢 For Advertisement Booking: 98481 12870