భారత ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శల్ని గుప్పించారు. -7 సూచ్-1బీ దరఖాస్తు ఫీజును అమెరికా భారీగా పెంచిన సందర్భంగా కాంగ్రెస్ ‘భారత్ కు ఒక బలహీనమైన ప్రధాని ఉన్నారని’ లోక్సభ విపక్షనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ నుంచి వచ్చిన బర్త్ డే రిటర్న్ గిఫ్ట్ భారతీయులను(Indians) ఆందోళనకు గురిచేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 70శాతం మంది భారతీయులే..

-హెచ్-1బీ వీసాలు(H-1B visas) పొందుతున్న వారిలో 70శాతం మంది భారతీయులే ఉండటంతో ఆ ప్రభావంపై దేశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 50శాతం నడుంకాల కారణంగా 10రంగాల్లో భారత్ 2 లక్షల 17వేల కోట్ల సంపద కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. హౌదీ మోదీని ఉద్దేశిస్తూ, విదేశాంత విధానం ఈవెంట్లను ఏర్పాటు చేసేదిగా కాకుండా దేశ ప్రయోజనాలను రక్షించేలా ఉండాలని ఖర్గే విమర్శించారు.
రేపటి హెచ్-1బీ వీసా
ట్రంప్ లక్ష డాలర్లకు పెంచిన విషయం విధితమే. అంటే భారతీయ కరెన్సీలో రూ. 88లక్షలు. ఈ భారం కంపెనీలపై పడనుంది. దీంతో భారతీయులు తీవ్రంగా నష్టపోతారు. అమెరికాలో పనిచేయాలని, చదువుకో వాలనే ఆశ ఇప్పటికే చాలామంది యువతలో కొరవడుతున్నది. అమెరికా చదువులు మాకొద్దు అంటూ ప్రత్యామ్నాయ దేశాలవైపు చూస్తున్నారు.
హెచ్-1బీ వీసా పెంపుపై కాంగ్రెస్ ఎందుకు విమర్శలు చేసింది?
హెచ్-1బీ వీసాల సంఖ్యను పెంచడం వల్ల భారతీయ నిపుణుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది.
ప్రధాని మోదీని బలహీనమైన ప్రధాని అని ఎందుకు అన్నారు?
అమెరికా ఒత్తిడికి తలొగ్గి, హెచ్-1బీ వీసాల విషయంలో పెంపుకు అంగీకరించడంతో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: