हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

America: భారతీయ విద్యార్థులు, టూరిస్ట్‌లకు భారీగా వీసా ఫీజు పెంపు

Vanipushpa
America: భారతీయ విద్యార్థులు, టూరిస్ట్‌లకు భారీగా వీసా ఫీజు పెంపు

అమెరికా(America) ఇటీవల ఆమోదించిన ‘ది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (One Big Beautiful Bill )తో వీసా కోసం దరఖాస్తు చేసే విదేశీయులపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆర్థిక భారం మోపారు. ఈ చట్టం కింద ‘ వీసా ఇంటిగ్రిటీ ఫీజు ’(visa integrity fee) పేరుతో 250 డాలర్లు (సుమారు రూ. 21,400) అదనపు ఫీజు విధించిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఫీజు 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే ఉన్న వీసా(Visa) ఫీజుతో పాటు దీనిని అదనంగా వసూలు చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులపై ఈ భారం ఎదుర్కొనవలసి ఉంటుంది.
వీసా ఇంటిగ్రిటీ ఫీజు వాస్తవానికి పలు రకాల నాన్-ఇమిగ్రంట్ వీసాలకు వర్తించనుంది. వ్యాపార/ టూరిజం వీసాలు (B-1/B-2), స్టూడెంట్ వీసాలు (F, M), ఉద్యోగ వీసాలు (H-1B), ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వీసాలకు (J) అదనంగా వసూలు చేస్తారు. కేవలం దౌత్యపరమైన వీసాలకు (A, G క్యాటగిరీలు) మాత్రమే మినహాయింపు ఉంటుంది.

America: భారతీయ విద్యార్థులు, టూరిస్ట్‌లకు భారీగా వీసా ఫీజు పెంపు
America: భారతీయ విద్యార్థులు, టూరిస్ట్‌లకు భారీగా వీసా ఫీజు పెంపు

ప్రస్తుతం సాధారణ టూరిస్టు వీసా ఖర్చు 185 డాలర్లు (అంటే సుమారు రూ. 15,800) ఖర్చవుతుంది. 2026లో కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాక.. వీసా అప్లికేషన్ ఫీజు 185 డాలర్లు(₹15,800), వీసా ఇంటిగ్రిటీ ఫీజు 250 డాలర్లు (₹21,400), ఇతర ఫీజులు (ESTA, I-94) కింద 37 డాలర్లు (₹3,302) వసూలు చేస్తారు. ఈ మొత్తం 472 డాలర్లు (₹40,502) ఉంటుంది. ఒక్క టూరిస్ట్ వీసా మీదే 2.5 రెట్లు పెరుగుతుంది. విద్యార్థి వీసాలు (F), ఉద్యోగ వీసాలు (H-1B)కు ఇది వర్తించనుంది.

ఫీజు మినహాయింపు పొందుతారు
అయితే, ఈ ఇంటిగ్రిటీ ఫీజు రీఫండబుల్ కాదు. కానీ, కొన్ని నిబంధనలు పాటించినవారికి మినహాయింపు ఉంటుంది. వీసా గడువు ముగిసిన 5 రోజుల్లోగా అమెరికాను వీడినవారు, వీసా గడువు పొడిగించుకున్నవారు, చట్టబద్దంగా అమెరికాలో స్థిరపడినవారు (ఉదాహరణకు గ్రీన్ కార్డ్ పొందినవారు) ఫీజు మినహాయింపు పొందుతారు.
వీసా నిబంధనలు ఉల్లంఘించినవారికి ఫీజు తిరిగి చెల్లించరు
ట్రంప్ యంత్రాంగం వీసా ఇంటిగ్రిటీ ఫీజును భద్రతాపరమైన చర్యగా పేర్కొంది. విదేశీయులు తమ వీసా షరతులను కచ్చితంగా పాటించాలన్న ఉద్దేశంతో దీనిని ‘సెక్యూరిటీ డిపాజిట్’లాగా అమలు చేస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ (DHS) దీనిని నిర్వహిస్తోంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (Consumer Price Index) ఆధారంగా ఇది సవరించనున్నారు. కాగా, ఈ భారీ చట్టం ద్వారా ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .

తాత్కాలిక కాలానికి అమెరికాలోకి ప్రవేశించాలనుకునే వారికి మరియు అమెరికాలో నిరవధిక లేదా శాశ్వత నివాసం తీసుకోవాలనుకునే వారికి వీసా సేవలను అందించే బాధ్యత అమెరికా రాయబార కార్యాలయం మరియు కాన్సులేట్‌ల కాన్సులర్ విభాగాలపై ఉంది.

ఏది ఉత్తమ US వీసా?
పర్యాటక మరియు వ్యాపార వీసాలు (B-1/B-2)
B-1 మరియు B-2 వీసాలు యునైటెడ్ స్టేట్స్ జారీ చేసే అత్యంత సాధారణ వలసేతర వీసాలలో ఒకటి. B-1 వీసా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణించే వ్యక్తుల కోసం రూపొందించబడింది, అంటే సమావేశాలకు హాజరు కావడం, ఒప్పందాలను చర్చించడం లేదా పరిశోధన నిర్వహించడం.
బలమైన వీసా ఏది?
ప్రపంచవ్యాప్తంగా 10 బలమైన మరియు బలహీనమైన పాస్‌పోర్ట్‌లు (2025): ఎక్కడ ...
2025 నాటికి, సింగపూర్ ప్రపంచంలోని బలమైన పాస్‌పోర్ట్‌కు నిలయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది, దాని హోల్డర్లకు ఆకట్టుకునే 195 గమ్యస్థానాలకు వీసా-రహిత ప్రాప్యతను అందిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Radhika Yadav: మహిళా టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్ ని కాల్చి చంపిన తండ్రి..కారణమిదే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

2026కు న్యూజిలాండ్ స్వాగతం

2026కు న్యూజిలాండ్ స్వాగతం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

📢 For Advertisement Booking: 98481 12870