हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Terrorist Ahmed: ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో దొరికిన మరిన్ని విషపదార్థాలు

Sushmitha
Telugu News: Terrorist Ahmed: ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో దొరికిన మరిన్ని విషపదార్థాలు

భారీగా ప్రాణనష్టానికి ప్రణాళిక ఆపరేషన్ సిందూర్ లో ఘోరంగా అపజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ భారతదేశంలో మరింత కసిని పెంచుకున్నట్లుగా ఉంది. యుద్ధంలో తోకముడిచిన పాక్ అడ్డదారుల్లో అమాయక భారతీయు ప్రాణాలను తీసేందుకు భారీ స్కెచ్ ను వేసింది. ఇందులో భాగమే అహ్మద్ మొహియుద్దీన్(Terrorist Ahmed) కుట్ర. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఈ ఉగ్రవాది మూడురోజుల క్రితం పట్టుబడ్డాడు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ పోలీసులు ఇతనిని మూడురోజుల క్రితం అరెస్టు చేశారు. అహ్మద్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. రాజేంద్రనగర్ సర్కిల్ ఫోర్ట్ కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తర్వాత ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. 

Read Also: Jaish-e-Mohammed: బాబోయ్.. డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్.

ఈ క్రమంలో పాకిస్తానీ హ్యాండర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన జీవ విషాల్లో రిసిన్ ఒకటి. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. దీనిని ఎందులో కలిపినా ఎవరూ గుర్తుపట్టలేరు. చివరకు నీళ్లలో కలిపినా కూడా తెలియదు. అందుకే ప్రజలను చంపేందుకు దీనిని ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ పాయిజన్ ను దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు డాక్టర్ సయ్యద్ మొహయుద్దీన్. విషాన్ని ఇవ్వడం ద్వారా దేశంలో వేలాదిమంది మరణించేలా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు పోలసులు చెబుతున్నారు.

 Terrorist Ahmed
Terrorist Ahmed

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న తనిఖీలు

తాజాగా మరోసారి గుజరాత్(Gujarat) యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరోసారి తనిఖీలను చేపట్టింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్ లలో సోదాలు చేసింది. రాజేంద్రనగర్ లోని పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు స్పెషల్ ఎటిఎస్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో గంటన్నరకు పైగా సోదాలు చేసింది. వీటిల్లో రెసిన్ చేసే యంత్రాలు, అది ఎలా తయారు చేయాలో తెలిపే బుక్స్ తో పాటూ భారీగా రైసిన్ విషపదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపద్ధాలు పట్టుబడ్డాయి. వీటన్నింటినీ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. అలాగే మరోవైపు ఏపీలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు చేసేందుకు సన్నాహాలుచేస్తోంది. గుంటూరులో ముంబై ఏటీఎస్ దాడులు చేస్తోంది. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది.

బాబోయ్ చాలా డేంజర్ రిసీన్ పాయిజన్

సయ్యద్ నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్టిడ్జ్ లు, నాలుగు లీటర్ల కాస్టర్ అయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ పేర్కొంది. అవి కాకుండా మూడు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అమాయక ప్రజల ప్రాణాలు తీయడానికి వాడాలనుకున్న ఆయుధం రిసీన్ పాయిజన్.(Ricin poison) ఇది అత్యంత విషపూరితమైన రసాయనం. ఇది మానవుని శరీరంలోకి చిన్న మొత్తంలో వెళ్లినా కూడా హాని చేస్తుంది. శరీర అవయవాలు దెబ్బతినడం, ప్రాణాలు పోవడం జరుగుతుంది. దీనికి రంగు, రుచి, వాసన ఉండదు. చివరికి మంచి నీళ్లల్లో కలిపినా కూడా కనుక్కోలేరు. అందుకే ఉగ్రవాదులు దీన్ని టార్గెట్ గా ఎంచుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870