हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Telugu News: War-ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు

Pooja
Telugu News: War-ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు

War: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. ఇందుకు కారణం అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అణ్వాయుధాలను మరింత పెంచుతానని కిమ్ హెచ్చరించారు. మరోవైపు ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పు ఎదుర్కొనే భాగంలో అమెరికా, దక్షిణ కొరియా బలగాలు వార్షిక విన్యాసాలను ప్రారంభించాయి. ఆగస్టు 18న ఇవి మొదలయ్యాయి. దాదాపు 11రోజులుగా ఈ విన్యాసాలు కొనసాగనున్నాయి. సియోల్ కు చెందిన 18వేల మందితో పాటూ మొత్తం 21వేలమంది సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇందులో ఆయుధ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. అణ్వాయుధాలను భారీగా సమకూర్చుకుంటున్న ఉ.కొరియా
తాజాగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన చో హ్యోన్ యుద్ధ నౌక అధ్యక్షుడు కిమ్(Kim) పరిశీలించారు. శత్రువులు యుద్ధాన్ని ప్రేరేపించే చర్యలు చేస్తున్నారని.. వాటికి ధీటుగా సమాధానమిస్తామని కిమ్ తీవ్రంగా హెచ్చరించారు. శత్రువులు యుద్ధాన్ని ప్రేరేపించే చర్యలు చేస్తున్నారని, వారికి ధీటుగా సమాధానమిస్తామని కిమ్ పేర్కొన్నారు. తమ అణ్వాయుధ సంపత్తిని మరింత పెంచుకుంటామని చెప్పారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న గొడవలు

1945లో ఉత్తర, దక్షిణ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి. రెండు దేశాలకు మధ్య గొడవలకు ఇదే ప్రధాన కారణం. దాంతోపాటు 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధంలో ఉత్తర కొరియా సోవియట్(Soviet) మద్దతుతో దక్షిణ కొరియాపై దాడి చేసింది.
మూడేళ్లపాటు ఇది జరిగింది. అనేకులు మరణించారు. కాల్పుల విరమణ జరిగినప్పటికీ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం మాత్రం కుదరడం లేదు.

Telugu News: War-ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు
Telugu News: War-ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు

ఉ.కొరియా క్షిపణి పరీక్షలతో మళ్లీ పెరుగుతున్న వివాదాలు

ఉ.కొరియా అణు కార్యక్రమం, క్షిపణి పరీక్షలు ద.కొరియాతోపాటు ఇతరదేశాలకు వివాదాలకు ప్రధాన కారణం. ఉత్తర కొరియాలో మానవ హకు్కల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, దక్షిణ కొరియాతో పాటు ఇతర దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా ఉత్తర కొరియాపై విధించిన
అంతర్జాతీయ అంక్షలు వివాదాలు పెరిగేందుకు కారణంగా ఉంది. అంతేకాకుండా ఉత్తర కొరియా తరచుగా స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగిస్తుండడంతో దక్షిణ కొరియాతో పాటు ఇతర దేశాలు భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలకు కారణం ఏమిటి?
అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి.

ఈ ఉద్రిక్తతల ప్రభావం ఏంటి?
దక్షిణ కొరియా మాత్రమే కాకుండా జపాన్, అమెరికా వంటి దేశాలు కూడా భద్రతా ముప్పును ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా శాంతి, భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-assam-asom-cm-gives-stern-warning-to-bangladeshis/national/534416/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870