हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Sri Lanka floods : శ్రీలంకలో ఘోర వరదలు, భూస్ర్కలనాలు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం…

Sai Kiran
Sri Lanka floods : శ్రీలంకలో ఘోర వరదలు, భూస్ర్కలనాలు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం…

Sri Lanka floods : శ్రీలంకను భారీ వరదలు, భూస్ర్కలనాలు తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 330 దాటింది. ఇంకా 200 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. సుమారు 20 వేల ఇండ్లు పూర్తిగా ధ్వంసం కాగా, లక్షకు పైగా ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

దిత్వా’ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో దేశంలో మూడో వంతుకు పైగా ప్రాంతాల్లో విద్యుత్‌, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పరిస్థితులు అత్యంత విషమంగా (Sri Lanka floods) మారడంతో ప్రభుత్వం రాష్ట్ర అత్యవసర పరిస్థితి (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ) ప్రకటించింది.

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ విపత్తును దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విపత్తుగా అభివర్ణించారు. “నష్టం స్థాయి ఎంతో పెద్దది. పునర్నిర్మాణానికి భారీ ఖర్చు అవసరం అవుతుంది” అని అన్నారు.

Breaking News – Liquor Sale : రెండేళ్లలో తెలంగాణ లో రూ.71,500 కోట్ల మద్యం తాగేశారు..ఓరి దేవుడా !!

కెలని నది నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించారు. కాండీ, బదుల్లా జిల్లాల్లో అత్యధిక మరణాలు నమోదు అయ్యాయి. అనేక గ్రామాలకు వెళ్లే దారులు కొండచరియలు విరిగిపడటంతో పూర్తిగా మూసుకుపోయాయి.

మధ్య శ్రీలంకలో ఒక మహిళ మాట్లాడుతూ, “మా ప్రాంతంలో సుమారు 15 ఇళ్లు రాళ్లు, మట్టితో కప్పబడ్డాయి. ఎవ్వరూ బ్రతకలేదు” అని కన్నీటిపర్యంతమైంది.

బడుల్లా జిల్లాకు చెందిన మస్పన్నా గ్రామవాసి సమన్ కుమార మాట్లాడుతూ, “మా గ్రామంలో ఇద్దరు మరణించారు. ఆహారం లేదు, తాగునీరు అయిపోతోంది. సహాయం రావడం లేదు” అని వాపోయారు.

వృద్ధుల ఆశ్రమం మునిగిపోవడంతో 11 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. నేవీ, సహాయక బృందాలు కష్టతర పరిస్థితుల్లో ప్రజలను రక్షించాయి.

ప్రభుత్వం అంతర్జాతీయ సహాయం కోరింది. విదేశాల్లో ఉన్న శ్రీలంకవాసులు విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేసింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870