हिन्दी | Epaper
అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం

పాక్ లో రైలు హైజాక్ 104 మందిని కాపాడిన భద్రత సిబ్బంది

Anusha
పాక్ లో రైలు హైజాక్ 104 మందిని కాపాడిన భద్రత సిబ్బంది

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బిఎల్ఏ) మరోసారి విరుచుకుపడింది. క్వెట్టా నుండి పెషావర్‌ వెళుతున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేసి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 214 మంది భద్రతా సిబ్బందిని బంధించిన మిలిటెంట్లు, 30 మంది పాక్‌ సైనికులను హత్య చేసినట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

రైలు హైజాక్

క్వెట్టా నుండి బయలుదేరిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్ మామూలుగా సాగుతూ ఉండగా, బలూచిస్తాన్‌లోని బలోన్ ప్రాంతంలో,రిమోట్‌ ప్రాంతమైన బలోన్‌లో 8వ నంబర్‌ టన్నెల్‌ దగ్గర మిలిటెంట్లు కాల్పులు జరిపారు. రైలు ట్రాక్‌ను పేల్చివేసి ట్రైన్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. తమ దగ్గర 214 మంది బందీలుగా ఉన్నట్లు తెలిపిన మిలిటెంట్‌ సంస్థ.. 30 మంది పాక్‌ సైనికులను చంపినట్లు పేర్కొంది. రైలు ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

డిమాండ్ లు

“మిలిటరీ ఆపరేషన్‌ చేపడితే, మిగిలిన బందీలను కూడా చంపుతాము” అంటూ పాక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బందీలను విడిచిపెట్టాలంటే,ముఖ్యంగా బలోచ్‌ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని కోరింది. బిఎల్ఏ ఈ డిమాండ్‌లను నెరవేర్చేందుకు 48 గంటల గడువు విధించింది.

పాక్‌ భద్రతా బలగాల ఆపరేషన్

ఈ ఘటనతో పాకిస్తాన్‌ ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించి, ఘటనాస్థలికి భారీగా భద్రతా బలగాలను తరలించింది. సైనికులు మిలిటెంట్లపై కాల్పులకు దిగగా, డ్రోన్, వైమానిక దాడులతో దాడి చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 104 మంది బందీలను రక్షించినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది. ఈ బందీలలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారు.పాక్‌ సైన్యం చేపట్టిన దాడిని తాము తిప్పికొట్టామని బలూచిస్తాన్‌ మిలిటెంట్లు ప్రకటించారు. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు. 

Indiahood.com 23

బలూచిస్తాన్ తిరుగుబాటు

బలూచిస్థాన్‌పాకిస్థాన్‌ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. గ్యాస్‌, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమైనప్పటికీ దోపిడీకి గురవుతున్నామని వాదిస్తోంది. ఈ క్రమంలోనే బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పేరుతో 2000లో ఏర్పాటైన సంస్థస్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్‌ సైన్యం, ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఈ సంస్థను పాకిస్థాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.కొన్ని రోజుల క్రితం, బలూచ్ గ్రూపులు పాకిస్తాన్ – చైనాపై కొత్త దాడిని ప్రకటించాయి. బలూచ్ యోధులు ఇటీవల సింధీ వేర్పాటువాద గ్రూపులతో విన్యాసాలు ముగించారు. ఇప్పుడు తిరుగుబాటు సంస్థలు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. సింధీ, బలూచ్ సంస్థలు కలిసి రావడం వల్ల పాకిస్తాన్‌లోని ప్రాజెక్టులకు పెద్ద ముప్పు ఏర్పడింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

EUపై సుంకాలు రద్దు, ట్రంప్ యూ-టర్న్ వెనుక కారణమేంటి?

EUపై సుంకాలు రద్దు, ట్రంప్ యూ-టర్న్ వెనుక కారణమేంటి?

మరో 5 ఏళ్లలో ఉద్యోగాలే ఉండవా? బిల్ గేట్స్ షాకింగ్ వార్నింగ్

మరో 5 ఏళ్లలో ఉద్యోగాలే ఉండవా? బిల్ గేట్స్ షాకింగ్ వార్నింగ్

ఇరాన్ జైళ్లలో దారుణాలు, నిరసనకారులకు మత్తు ఇంజెక్షన్లా?

ఇరాన్ జైళ్లలో దారుణాలు, నిరసనకారులకు మత్తు ఇంజెక్షన్లా?

నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్

నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్

డిష్ వాషర్ కొనడమే ఆమె చేసిన పాపమా ?

డిష్ వాషర్ కొనడమే ఆమె చేసిన పాపమా ?

ట్రంప్‌కు పెను ప్రమాదం? ఎయిర్ ఫోర్స్ వన్ ఎందుకు వెనక్కి వచ్చింది!

ట్రంప్‌కు పెను ప్రమాదం? ఎయిర్ ఫోర్స్ వన్ ఎందుకు వెనక్కి వచ్చింది!

గ్రీన్‌ల్యాండ్ మంచు కింద రహస్య బేస్! నాసా షాకింగ్ రిపోర్ట్

గ్రీన్‌ల్యాండ్ మంచు కింద రహస్య బేస్! నాసా షాకింగ్ రిపోర్ట్

‘కవాసాకి’ అనే వ్యాధితో బాలుడు దుర్మరణం

‘కవాసాకి’ అనే వ్యాధితో బాలుడు దుర్మరణం

విస్కీలకు ర్యాంకులు! లిస్ట్‌లో ఇండియన్ బ్రాండ్!!

విస్కీలకు ర్యాంకులు! లిస్ట్‌లో ఇండియన్ బ్రాండ్!!

భారత దౌత్యవేత్తల కుటుంబాల రప్పింపుపై కేంద్ర నిర్ణయం

భారత దౌత్యవేత్తల కుటుంబాల రప్పింపుపై కేంద్ర నిర్ణయం

రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి

రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి

దక్షిణ కొరియా మాజీ ప్రధానికి 23 ఏళ్ల జైలు శిక్ష

దక్షిణ కొరియా మాజీ ప్రధానికి 23 ఏళ్ల జైలు శిక్ష

📢 For Advertisement Booking: 98481 12870