हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: PM Modi: భూటాన్ నాలుగో రాజుతో ప్రధాని మోదీ భేటీ

Anusha
Latest News: PM Modi: భూటాన్ నాలుగో రాజుతో ప్రధాని మోదీ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన రెండ్రోజుల భూటాన్ పర్యటన (Bhutan Visit) ను విజయవంతంగా ముగించారు. ఈ పర్యటన భారత్‌ యొక్క ‘నైబర్‌హుడ్ ఫస్ట్ (Neighbourhood First)’ విధానానికి మరో నిదర్శనంగా నిలిచింది. భూటాన్‌తో ఉన్న స్నేహపూర్వక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపర్చడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.

Read Also: CRI Report: భారత్‌లో ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రం – 30 ఏళ్లలో 80 వేల మంది మృతి

అంతకుముందు మంగళవారం ప్రధాని మోదీ (PM Modi) , భూటాన్ ప్రస్తుత రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఇంధనం, కనెక్టివిటీ, సాంకేతికత, రక్షణ, భద్రత వంటి పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సమీక్షించారు. చర్చల అనంతరం భారత్-భూటాన్ భాగస్వామ్యంతో నిర్మించిన 1020 మెగావాట్ల పునత్‌సాంగ్‌ఛు-II జల విద్యుత్ ప్రాజెక్టును ఇద్దరు నేతలు కలిసి ప్రారంభించారు.

ఇది ఇరు దేశాల మధ్య ఇంధన రంగంలో బలపడుతున్న బంధానికి నిదర్శనంగా నిలిచింది.ఈ సమావేశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “భూటాన్ (Bhutan) రాజుతో సమావేశం చాలా ఫలప్రదంగా జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని అంశాలపై చర్చించాం. భూటాన్ అభివృద్ధి ప్రయాణంలో భారత్ ఒక కీలక భాగస్వామి కావడం మాకు గర్వకారణం” అని ఆయన పేర్కొన్నారు.ఈ పర్యటనలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలకు కూడా పెద్దపీట వేశారు.

PM Modi
PM Modi

భూటాన్ రాజుతో కలిసి దర్శించుకున్నారు

భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 70వ జన్మదిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అలాగే థింఫులోని తాషిచోడ్‌జాంగ్‌లో గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను భూటాన్ రాజుతో కలిసి దర్శించుకున్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఈ అవశేషాలను భారత్ నుంచి పంపడం విశేషం. 1972 నుంచి 2006 వరకు భూటాన్‌ను పాలించిన జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్, దేశ ఆధునికీకరణలో కీలక పాత్ర పోషించడంతో పాటు ‘స్థూల జాతీయ సంతోషం’ అనే సిద్ధాంతంతో ప్రపంచ గుర్తింపు పొందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870