हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Breaking News – Pakistan Army Chief Asim Munir : భారత్ పై మళ్లీ రెచ్చిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

Sudheer
Breaking News – Pakistan Army Chief Asim Munir : భారత్ పై మళ్లీ రెచ్చిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన దేశాల మధ్య యుద్ధానికి స్థానం లేదని చెప్పిన ఆయన, భారత మిలిటరీ నాయకత్వాన్ని నేరుగా హెచ్చరించారు. “రెచ్చగొట్టే చర్యలు చేపడితే ఊహించని స్థాయిలో ప్రతిస్పందన ఇస్తాం. దాంతో ఏర్పడే మిలిటరీ, ఆర్థిక నష్టాలను అంచనా వేయడం కూడా సాధ్యం కాద‌”ని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పాక్‌లో కొనసాగుతున్న అంతర్గత అస్థిరత, రాజకీయ ఒత్తిడిని దాచిపెట్టే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కశ్మీర్ అంశంపై పాక్ మళ్లీ అంతర్జాతీయ వేదికల్లో రాద్ధాంతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అసిమ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest news: Viral fever: విష జ్వరాలతో మంచాన పడ్తున్న గురుకులాలు

పాకిస్థాన్ సైన్యం చరిత్రపరంగా దేశ రాజకీయ వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతోంది. అంతర్గత రాజకీయ వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభాలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఆ దేశ సైనిక నాయకత్వానికి అలవాటుగా మారింది. ప్రస్తుతం పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. IMF షరతులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఉగ్రవాద దాడులు దేశంలో అసంతృప్తి పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశంపై కఠిన వ్యాఖ్యలు చేయడం ద్వారా పాక్ సైన్యం దేశీయ మద్దతు సాధించే ప్రయత్నం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

భారత్ మాత్రం ఎప్పటిలానే శాంతి, అభివృద్ధిని ప్రాధాన్యంగా ఉంచుతూ, అంతర్జాతీయ స్థాయిలో బాధ్యతాయుత ధోరణిని ప్రదర్శిస్తోంది. భారత్ తరఫున ఎలాంటి హోసి చర్యలు జరగలేదని, కేవలం అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసమేనని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే సామర్థ్యం కలిగిన శక్తివంతమైన దేశమని ఇప్పటికే నిరూపించింది. పాక్ నిజంగా శాంతి కోరుకుంటే, సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు నిలిపి, పరస్పర గౌరవం, అంతర్జాతీయ నిబంధనల పరిధిలో సంభాషణ జరపడం ద్వారా సమస్యల పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. అంతేకాని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమస్యలు మరింత పెరగడం తప్ప వేరే లాభం ఉండదు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

No image

హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ విప్లవం

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

No image

వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870