हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Telugu News: Nobel: రచయిత కు సాహిత్యం నోబెల్ బహుమతి

Sushmitha
Telugu News: Nobel: రచయిత కు సాహిత్యం నోబెల్ బహుమతి

ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్(Nobel) పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. సోమవారం రోజున వైద్య విభాగంతో మొదలైన నోబెల్ విజేతల ప్రకటనలో, తాజాగా సాహిత్యంలో నోబెల్ పురస్కారం విజేతను ప్రకటించారు. ఈ ఏడాదికి గానూ హంగేరీకి చెందిన రచయిత లాజ్లో క్రాస్నహోర్కైకి ఈ పురస్కారం దక్కినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రపంచ వినాశన భయాల నేపథ్యంలోనూ కళకు ఉన్న శక్తిని ధృవీకరించే ఆయన ఆకర్షణీయమైన, దార్శనిక రచనల కోసం లాజ్లో క్రాస్నహోర్కైను ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఆయన రచనలు ఆధునిక ప్రపంచంలోని గందరగోళాన్ని, భయాన్ని లోతుగా విశ్లేషిస్తూనే.. మానవ అనుభవాన్ని, కళకు ఉన్న శక్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తాయని తెలిపింది.

Read also : Telangana: తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు

 Nobel

శాస్త్ర రంగాలలో విజేతలు

నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం వైద్య విభాగంతో ప్రారంభమైంది.

  • వైద్య విభాగం: మేరీ ఇ బ్రున్‌కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచీలు ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. రోగనిరోధక వ్యవస్థని ఎలా కంట్రోల్‌లో ఉంచుతారనే దానిపై వీరు చేసిన పరిశోధనలకు గానూ ఈ గౌరవం దక్కింది.
  • భౌతిక శాస్త్రం (ఫిజిక్స్): జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లు క్వాంటం మెకానిక్స్‌పై చేసిన విశేష కృషికి నోబెల్ బహుమతిని పొందారు.
  • రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ): సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ యాఘీలకు ఈ పురస్కారం వరించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌ అభివృద్ధి కోసం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు నోబెల్‌కు ఎంపికయ్యారు.

నోబెల్ పురస్కార చరిత్ర

ఈ అత్యున్నత పురస్కారం స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, బిజినెస్‌మెన్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన విజేతలకు అందజేస్తారు. ఆ రోజు జరిగే వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు, 10 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్లు) నగదును అందిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్(Alfred Nobel) 1896లో మరణించగా, 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.

2025లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఎవరికి దక్కింది?

హంగేరీకి చెందిన రచయిత లాజ్లో క్రాస్నహోర్కైకి ఈ పురస్కారం దక్కింది.

నోబెల్ బహుమతి కింద ఎంత నగదు అందజేస్తారు?

పురస్కారంతో పాటు 10 లక్షల డాలర్లు (సుమారు రూ.8.8 కోట్లు) నగదును అందజేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

📢 For Advertisement Booking: 98481 12870