हिन्दी | Epaper
విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

India-Philippines: భారత్-ఫిలిప్పీన్స్ ల కొత్త బంధం..చైనాకు చెక్ పెట్టేందుకేనా!

Vanipushpa
India-Philippines: భారత్-ఫిలిప్పీన్స్ ల  కొత్త బంధం..చైనాకు చెక్ పెట్టేందుకేనా!

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేఫథ్యంలో భారత్‌, ఫిలిప్పీన్స్‌(India-Philippines) మధ్య సంబంధాలు మెరుగుతున్నాయి. ఇరుదేశాల మధ్య రక్షణ, ఆర్థిక సహకారంలో పురోగతి కనిపిస్తోంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ ఆర్‌ మార్కోస్ సోమవారం భారత్‌కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక భారత్‌(India)కు రావడం ఇదే మొదటిసారి. ఆయన పర్యటన భారత్‌, ఫిలిప్పీన్స్ మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల మధ్య జరగడం మరో విశేషం. మార్కోస్ పర్యటన చైనాకు చెక్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్-ఫిలిప్పీన్స్‌ మధ్య ఎలాంటి వ్యూహాత్మక ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
భారత్-ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు
1949లో నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ఇరుదేశాలు పెట్టుబడులు, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, వాణిజ్యం. ఫార్మాస్యూటికల్స్, హెల్త్, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. అలాగే ఆగ్నేయాసియా దేశాల కూటమి (ASEAN)తో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఫిలిప్పీన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. మహాసాగర్ విజన్, యాక్ట్ ఈస్ట్‌ పాలసీ, అలాగే ఇండో పసిఫిక్ వ్యూహంలో ఫిలిప్పీన్స్‌తో సంబంధాలు ఓ కీలక స్తంభంగా నిలిచినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

India-Philippines: భారత్-ఫిలిప్పీన్స్ ల  కొత్త బంధం..చైనాకు చెక్ పెట్టేందుకేనా!
India-Philippines: భారత్-ఫిలిప్పీన్స్ ల కొత్త బంధం..చైనాకు చెక్ పెట్టేందుకేనా!

దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
అయితే మార్కస్‌ పర్యటనలో ముఖ్యంగా ఇరుదేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో సహకారం అందించడంపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఫిలిప్పీన్స్‌ తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ద–ృష్టి సారించింది. ఈ క్రమంలోనే భారత్‌ నుంచి ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్‌ క్షిపణులను కూడా కొనుగోలు చేసింది.
భారత టూరిస్టుల సంఖ్య ఆ దేశంలో 28 శాతం
మరోవైపు భారత్-ఫిలిప్పీన్స్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.53 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇండియా నుంచి ముఖ్యంగా ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఔషధాలు, ఉక్కు, బియ్యం, మాంసం లాంటివి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి అవుతున్నాయి. అలాగే ఫిలిప్పీన్స్‌ నుంచి సెమీకండక్టర్లు, సీసం, రాగి, ఎలక్ట్రికల్ మెషినరీ, ప్లాస్టిక్స్‌ వంటివి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. మరోవిషయం ఏంటటే ఇటీవల ఫిలిప్పీన్స్‌ భారత పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించింది .

ఫిలిప్పీన్స్ ఇండియా ఫ్రెండ్స్?

భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు 1949లో ఏర్పడ్డాయి. భారతదేశం మనీలాలో ఒక రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తుండగా, ఫిలిప్పీన్స్ న్యూఢిల్లీలో ఒక రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. 1952 జూలై 11న ఫిలిప్పీన్స్ మరియు భారతదేశం మధ్య స్నేహ ఒప్పందంపై సంతకం చేయబడింది.

ఫిలిప్పీన్స్ భారతదేశం సందర్శించవచ్చు?

ఫిలిప్పీన్స్ పౌరులకు భారతదేశాన్ని సందర్శించడానికి వీసా అవసరమా? అవును, ఫిలిప్పీన్స్ పౌరులకు భారతదేశానికి ప్రయాణించే ముందు వీసా అవసరం . ఇండియా ఈవీసా అత్యంత అనుకూలమైన ఎంపిక మరియు రాయబార కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

READ HINDI NEWS : hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/narendra-modi-consoles-hemant-soren-after-shibu-soren-death/national/525810/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక

జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక

అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు

అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు

ఏఐ పురోగతి ఒక వైపు.. ప్రభుత్వ ఆందోళన మరో వైపు

ఏఐ పురోగతి ఒక వైపు.. ప్రభుత్వ ఆందోళన మరో వైపు

📢 For Advertisement Booking: 98481 12870