हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

News Telugu: India – అఫ్ఘనిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి: భారత్

Rajitha
News Telugu: India – అఫ్ఘనిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి: భారత్

లష్కరే తోయిబా, జైషే మహామ్మద్ (Mohammed) సహా ఐరాస ప్రకటిత ఉగ్రసంస్థలు అఫ్ఘనిస్థాన్లో కార్యకలాపాలు సాగించకుండా చూడాలని ప్రపంచ దేశాలకు భారత్ (India) పిలుపునిచ్చింది. అఫ్ఘనిస్థాన్ పై ఐరాస భద్రతామండలిలో జరిగిన సమావేశంలో ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvataneni Harish) పేర్కొన్నారు. ఆ దేశంలో భద్రతా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఘర్షణలతో దెబ్బతిన్న అఫ్ఘాన్ లో శాంతి, స్థిరత్వానికి కృషి చేసే విషయంలో భారత్ ఆసక్తిగా ఉందన్నారు.

India

India

హరీశ్ అభిప్రాయపడ్డారు

అఫ్ఘనిస్థాన్ (Afghanistan) తాత్కాలిక విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ రెండుసార్లు చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. అఫ్ఘనిస్థాన్ కు భారత్ (India) తనవంతుసాయం అఫ్ఘనిస్థాన్ కు మానవతసాయంతో పాటు అక్కడి ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నట్లు చెప్పారు. ప్రకృతి విపత్తులు, వ్యాధులు, పేదరికం, ఆహార కొరతవంటి సమస్యలతో బాధపడుతోన్న అఫ్ఘనిస్థాన్ ప్రజలకు సాయం అందించాల్సిన సమయం ఆసనమైందని హరీశ్ అభిప్రాయపడ్డారు. అఫ్ఘనిస్థాన్ కు వెంటనే మానవతా సాయం అందించిన దేశాల్లో భారత్ కూడా ఉందని అన్నారు.

అఫ్ఘనిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలని భారత్ ఏ దేశాలకు పిలుపునిచ్చింది?
ప్రపంచ దేశాలకు భారత్ ఈ పిలుపునిచ్చింది.

అఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవి?
ప్రకృతి విపత్తులు, వ్యాధులు, పేదరికం, ఆహార కొరత.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/job-notification-notification-for-filling-up-of-huge-posts-in-tgsrtc/hyderabad/549786/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్ హాజరు | భారత్ తరఫున ఢాకా పర్యటన

ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్ హాజరు | భారత్ తరఫున ఢాకా పర్యటన

📢 For Advertisement Booking: 98481 12870