हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Latest News: IND vs PAK- భారత్‌ను ఓడించేందుకు పాకిస్థాన్‌కు ఇదే మంచి అవకాశం: పాక్ మాజీ కెప్టెన్

Anusha
Latest News: IND vs PAK- భారత్‌ను ఓడించేందుకు పాకిస్థాన్‌కు ఇదే మంచి అవకాశం: పాక్ మాజీ కెప్టెన్

ఆసియా కప్‌ 2025 (Asia Cup 2025) ఇప్పటివరకు పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా సాగుతున్నా, భారత్‌–పాకిస్థాన్‌ మ్యాచ్‌ వేదిక కావడంతో ఇప్పుడు టోర్నీకి మరో ఊపు వచ్చింది. ఇరుదేశాల మధ్య జరిగే ప్రతి పోరాటం సహజంగానే ఉత్కంఠను రేపుతుంది. క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఈ హై వోల్టేజ్‌ పోరుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025) తర్వాత ఇరు జట్లు తలపడుతుండటం ఇదే తొలిసారి.

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఈ మ్యాచ్ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించేందుకు పాకిస్థాన్‌కు ఇదే సువర్ణవకాశమని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ (Misbah-ul-Haq) అన్నాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడం పాకిస్థాన్ జట్టుకు కలిసొచ్చే అంశమని చెప్పాడు. ఆరంభంలోనే భారత్ వికెట్లు తీస్తే పాకిస్థాన్ పైచేయి సాధించవచ్చని చెప్పాడు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విరాట్ కోహ్లీ (Virat Kohli) తో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో తాజాగా ఓ స్థానిక మీడియాతో మాట్లాడిన మిస్బా-ఉల్-హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్థాన్‌కు కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది.

ఆరంభంలోనే భారత్‌ వికెట్లు కోల్పోతే పాక్ పై చేయి సాధించవచ్చు. ఎందుకంటే జట్టులో విరాట్ కోహ్లీ కూడా లేడు. భారత బ్యాటింగ్ లైనప్ కూడా భిన్నంగా ఉంది. అంతేకాకుండా భారత బ్యాటర్లలో చాలా మందికి పాకిస్థాన్‌ (Pakistan) బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం లేదు. కాబట్టి పాకిస్థాన్ బౌలింగ్‌కు ఒక అవకాశం ఉంది.

టాపార్డర్‌ను త్వరగా పెవిలియన్ చేర్చితే

టీమిండియా (Team India) టాపార్డర్‌ను త్వరగా పెవిలియన్ చేర్చితే.. పాకిస్థాన్‌కు గెలిచే అవకాశం దక్కుతుంది. అలాంటి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌కు శుభారంభం దక్కాల్సిన అవసరం ఉంది.’అని మిస్బా-ఉల్-హక్ చెప్పుకొచ్చాడు.

మిస్బా-ఉల్-హక్ చెప్పినట్లు ప్రస్తుత భారత జట్టులో వైస్ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌తో పాటు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్‌, శివమ్ దూబేలకు పాకిస్థాన్‌పై ఆడిన అనుభవం లేదు. తాజా మ్యాచ్‌తోనే వారు పాకిస్థాన్‌పై తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఇది భారత అభిమానులను కలవరపెడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/anand-dubey-shiv-sena-leaders-strongly-protest-against-india-pak-asia-cup-match/sports/547159/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

తొలగిన యూట్యూబ్ అంతరాయం

తొలగిన యూట్యూబ్ అంతరాయం

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

📢 For Advertisement Booking: 98481 12870