हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్ మనీ?

Sharanya
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్ మనీ?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మరియు న్యూజిలాండ్ జట్టు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ యొక్క తుది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ ఫైనల్‌లో విజయం సాధించిన జట్టుకు ఎంత మొత్తం ప్రైజ్ మనీ దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను కట్టడి చేస్తున్నారు. మరోవైపు, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు భారత బౌలింగ్‌కు దీటుగా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాచ్ ఊపందుకుంటున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు కోరికగా ఎదురు చూస్తున్నది కేవలం ఛాంపియన్స్ ట్రోఫీనే కాకుండా, భారీ మొత్తంలో నగదు బహుమతి కూడా. ఐసీసీ ఈ టోర్నమెంట్‌కు భారీ ప్రైజ్ మనీని కేటాయించింది.

ind nz playing11 wc2023 sf s 1699933155

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మొత్తం బహుమతిగా $6 మిలియన్లు లేదా సుమారు రూ. 60 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్లకు వారి ప్రదర్శన ఆధారంగా విభజించారు.

ఫైనల్ మ్యాచ్‌లో విజేతకు ఎంత?

సెమీ-ఫైనల్ చేరిన జట్లకు:

  • సెమీ-ఫైనలిస్టుల‌కు (3వ మరియు 4వ స్థానాల్లో): రూ. 4.87 కోట్లు

లీగ్ దశలో నిలిచిన జట్లకు:

  • 5వ, 6వ స్థానాల్లో నిలిచిన జట్లకు: రూ. 3.04 కోట్లు
  • 7వ, 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు: రూ. 1.21 కోట్లు

గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్‌కు బహుమతి:

  • ఒక్కో లీగ్ మ్యాచ్ గెలుపుకు: రూ. 29.5 లక్షలు

భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లో విజయాన్ని సాధించింది. దీని ద్వారా ఇప్పటికే రూ. 88.5 లక్షలు గెలుచుకుంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ గెలిస్తే మొత్తం రూ. 20.375 కోట్లు పొందుతుంది. అయితే, ఓడిపోతే రూ. 10.625 కోట్లు గెలుచుకుంటుంది. భారత జట్టు గెలిస్తే ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి దాదాపు రూ. 1 కోటి అందే అవకాశం ఉంది. భారత జట్టు విజయం సాధిస్తే, బీసీసీఐ అదనంగా ప్రైజ్ మనీ ఇస్తుంది. 2011 ప్రపంచకప్ విజయం సాధించినప్పుడు భారత బీసీసీఐ ప్రతి ఆటగాడికి రూ. 2 కోట్ల బోనస్ ప్రకటించింది. అలానే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిస్తే కూడా ఆటగాళ్లకు అదనపు నగదు బహుమతులు ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ విజయం సాధిస్తే రూ. 19.49 కోట్లు గెలుచుకుంటుంది. గతంలో న్యూజిలాండ్ వరుసగా రెండు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరినప్పటికీ, ట్రోఫీ గెలవలేకపోయింది. ఇప్పుడు వాళ్లకు ఇదే గోల్డ్‌మెన్ ఛాన్స్. 2013 ఛాంపియన్ జట్టుకు $2 మిలియన్లు (భారతదేశం గెలిచింది) 2017 ఛాంపియన్ జట్టుకు $2.2 మిలియన్లు (పాకిస్తాన్ గెలిచింది) 2025 ఛాంపియన్ జట్టుకు $2.5 మిలియన్లు (రూ. 19.49 కోట్లు).ఈ మ్యాచ్ గెలవడం ద్వారా కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాదు, జాతీయ గౌరవం కూడా దక్కుతుంది. 2013లో భారతదేశం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి అపూర్వ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రోహిత్ శర్మ నేతృత్వంలో జట్టు మరోసారి ఛాంపియన్ అవ్వాలనుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. భారత్ గెలిస్తే రూ. 20.375 కోట్లు, న్యూజిలాండ్ గెలిస్తే రూ. 19.49 కోట్లు పొందనుంది. ఈ మొత్తం ఆటగాళ్లకు మరియు జట్టు సిబ్బందికి భారీ ప్రోత్సాహంగా మారనుంది. భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు – రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి భారతదేశానికి అందిస్తుందా? అనేది చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

2026కు న్యూజిలాండ్ స్వాగతం

2026కు న్యూజిలాండ్ స్వాగతం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

📢 For Advertisement Booking: 98481 12870