हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Latest News: Germany: నైపుణ్యం గల భారతీయులకు జర్మనీ ఆహ్వానం

Anusha
Latest News: Germany: నైపుణ్యం గల భారతీయులకు జర్మనీ ఆహ్వానం

ప్రస్తుతం గ్లోబల్ వర్క్ మార్కెట్‌లో ఇండియా నిపుణులకు కొత్త అవకాశాలు తేవడం మొదలైంది.ముఖ్యంగా అమెరికా H-1B వీసా (H-1B Visa) నిబంధనలను కఠినతరం చేసి, ఫీజులు భారీగా పెంచిన నేపథ్యంలో, జర్మనీ భారత నిపుణులకు రెడ్ కార్పెట్ విస్తరించింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను స్వాగతించడానికి జర్మనీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, వలస విధానం సులభంగా, స్థిరంగా, నమ్మకంగా ఉంటుందని ప్రకటించింది.

భారత్‌లో జర్మనీ (Germany) రాయబారిగా వ్యవహరిస్తున్న ఫిలిప్‌ అకెర్‌మన్‌ (Philip Ackerman) ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అత్యుత్తమ ప్రతిభావంతులను, కష్టపడి పనిచేసే వారిని జర్మనీ ఎప్పుడూ గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఐటీ, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత నిపుణులకు అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Germany
Germany

స్థానిక జర్మన్ల కంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్నారని

జర్మనీలో పనిచేస్తున్న కొందరు భారతీయులు స్థానిక జర్మన్ల కంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్నారని ఆయన వెల్లడించారు.తమ దేశ వలస విధానాన్ని జర్మన్ కార్లతో పోలుస్తూ అకెర్‌మన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మా ఇమ్మిగ్రేషన్ పాలసీ (Immigration Policy)జర్మన్ కార్ల లాంటిది. చాలా నమ్మకమైన‌ది, ఆధునికమైన‌ది. ఇందులో అమెరికాలో మాదిరిగా ఆకస్మిక మార్పులు, గందరగోళానికి తావుండదు. రాత్రికి రాత్రే విధానాలను ఆపేయడం లాంటివి మా దగ్గర జరగవు” అని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రతిభావంతులైన భారతీయులు తమ దేశం అందిస్తున్న అవకాశాలను పరిశీలించాలని, తప్పకుండా ఆశ్చర్యపోతారని ఆయన పిలుపునిచ్చారు.భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం జర్మనీలో సుమారు 2,08,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వ‌చ్చే ఏడాదిలో జర్మనీ ప్రభుత్వం దాదాపు 2 లక్షల ప్రొఫెషనల్ వీసాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఏకంగా 90,000 వీసాలు భారతీయులకే కేటాయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

2026కు న్యూజిలాండ్ స్వాగతం

2026కు న్యూజిలాండ్ స్వాగతం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

📢 For Advertisement Booking: 98481 12870