हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Eldos Mathew Punnus: పాకిస్థాన్ తీరుపై యుఎన్ ఓలో మండిపడ్డ భారత రాయబారి:

Anusha
Eldos Mathew Punnus: పాకిస్థాన్ తీరుపై యుఎన్ ఓలో మండిపడ్డ భారత రాయబారి:

పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశమని మనకు తెలుసు. భారతదేశంపై ఉగ్రదాడులకు అవకాశం దొరికిన ప్రతిసారి దాడులకు పాల్పడుతూనే ఉంటుంది. పహల్గాంలో ఉగ్రవాదులు 26మందిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ దాడులు తమ దేశానికి ఏమాత్రం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తున్నది. అయితే ఐక్యరాజ్యసమితి వేదికగా భారత రాయబారి ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ (Eldos Mathew Punnus) పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచశాంతికి, భద్రతకు పాకిస్తాన్ ఒక ముప్పు అని ఆయన నిర్మోహమాటంగా అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ఆరోపణలు చేయడం వంటి దుశ్చర్యలను ఆయన ఎండగట్టారు. బుధవారం ఐరాస సమావేశంలో భారత్ రాయబారి ఎల్డోస్ మాథ్యూ మాట్లాడుతూ పాకిస్తాన్ లో మైనారిటీ మహిళలపై లైంగిక హింస నేటికీ కొనసాగుతోందని, వేలాదిమంది మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడిన చరిత్ర పాక్ సైన్యానిదని ఆయన ఆరోపించారు. ఐరాస వేదికగా మాథ్యూ మాట్లాడుతూ పాకిస్తాన్లో నేటికీ మహిళలపై దురాగతాలు కొనసాగుతున్నాయన్నారు.

మహిళలపై పాక్ సైన్యం లైంగిక హింస

1971లో మునుపటి తూర్పు పాకిస్తాన్లో వేలాది మంది మైనారిటీ వర్గాల మహిళలపై దారుణమైన లైంగిక హింసకు పాల్పడిన చరిత్ర పాక్ సైన్యానిదని ఆయన అన్నారు. నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి శిక్షలు విధించకపోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ‘బలహీన వర్గాల మహిళల బలవంతపు మతమార్పిడిలు (Forced conversions of women), అక్రమ రవాణా, బాల్యవివాహాలు, లైంగిక హింసలకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్తోపాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమ నివేదికల్లో వివరించాయి’ అని ఐరాసలో ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ వెల్లడించారు.

పాక్ అసంబద్ధ ఆరోపణలను ఖండించిన మాథ్యూ

ఐరాసలో మాథ్యూ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నది, జమ్మూకాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో,అంతర్భాగమని అన్నారు. భారతదేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు పాకిస్తాన్కు లేదని ఆయన అన్నారు. పాకిస్తాన్ప ఉగ్రవాద ఆరోపణలు చేస్తూ, ఆదేశం ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుందని మాథ్యూ ఆరోపించారు. పహల్గాంలో ఉగ్రవాదులను ఊసిగొల్పి
26మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారని అన్నారు. ఆ కుటుంబాలు పెద్దదిక్కు లేకుండా పోయిందని, పాక్ మాత్రం ఈ దాడులతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బుకాయిస్తుందని ఆయన అన్నారు. సింధునది జలాల కోసం ఒకవైపు తమను ఆడుక్కుంటూనే మరోవైపు మళ్లీ యుద్ధానికి సిద్ధమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని మాథ్యూ పేర్కొన్నారు.

    Read hindi news: hindi.vaartha.com

    Read also:

    https://vaartha.com/afghanistan-bus-accident-71-people-burnt-alive/breaking-news/533056/

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

    తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

    థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

    థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

    అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

    అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

    చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

    చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

    వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి? ట్రంప్ సంచలన ప్రకటన

    వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి? ట్రంప్ సంచలన ప్రకటన

    అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

    అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

    అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

    అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

    భారీగా కొకైన్ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్టు

    భారీగా కొకైన్ రవాణా..ఇద్దరు భారతీయులు అరెస్టు

    జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

    జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

    భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్

    భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎంబసీ వార్నింగ్

    అవకాశం ఇవ్వండి..అన్వేష్ ను తీసుకొస్తా.. ఉక్రెయిన్ మహిళ

    అవకాశం ఇవ్వండి..అన్వేష్ ను తీసుకొస్తా.. ఉక్రెయిన్ మహిళ

    ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్పులకు ఓ మహిళ బలి

    ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్పులకు ఓ మహిళ బలి

    📢 For Advertisement Booking: 98481 12870