हिन्दी | Epaper
ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

Telugu News: Dog: 1500 కిమీ ప్రయాణించి యజమాని వద్దకు చేరిన శునకం

Pooja
Telugu News: Dog: 1500 కిమీ ప్రయాణించి యజమాని వద్దకు చేరిన శునకం

చైనాలో ఓ పెంపుడు లాబ్రడార్ శునకం(Dog) సుమారు మూడు నెలలు కనిపించకుండా పోయి, దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి తన యజమాని చెంతకు తిరిగి చేరిన సంఘటన అందరినీ కదిలిస్తోంది.

Read Also: Piracy: ఐబొమ్మ క్లోజ్ అయినా… దేశలో పైరసీ ఉధృతి ఆగలేదు

Dog
Dog

ఎలా తప్పిపోయింది?
తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న కింగ్‌డావో బీచ్(Qingdao Beach) వద్ద గావో అనే మహిళ పెంచుకుంటున్న ‘సెప్టెంబర్’ అనే శునకం(Dog) ఆగస్టు 13న అదృశ్యమైంది. బీర్ ఫెస్టివల్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, అది మరో కుక్క వెంట వెళ్లిపోతున్నట్లు కనిపించింది. అనేక జంతు సంరక్షణ కేంద్రాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో గాలించినా శునకం కనబడకపోవడంతో గావో నిరాశ చెందింది.

చాంగ్షాలో గుర్తించిన ఝౌ
సుమారు మూడు నెలల తర్వాత, కింగ్‌డావోకు సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంగ్షా నగరంలో భారీ వర్షంలో తడుస్తూ తిరుగుతున్న సెప్టెంబర్‌ను ఝౌ అనే మహిళ గమనించింది. ఆమె దాన్ని ఇంటికి తీసుకెళ్లి, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలు గావో దృష్టికి రావడంతో వెంటనే ఆమె ఝౌను సంప్రదించారు.

ఎమోషనల్ రీయూనియన్
ఈ నెల 8న, పెట్ రిలోకేషన్ సర్వీస్ సహాయంతో సెప్టెంబర్‌ను గావో వద్దకు తీసుకువచ్చారు. యజమానిని చూసిన క్షణంలో శునకం ఆనందంతో ఆమెపై దూకి, కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని భావోద్వేగానికి గురిచేసింది. ఎవరో పర్యాటకులు దాన్ని తమతో తీసుకెళ్లి ఉండవచ్చు. చాలా కష్టాలు పడినా తిరిగి వచ్చిందంటే నిజంగా అద్భుతమే,” అని గావో తెలిపారు.తప్పిపోయిన మూడు నెలల్లో సెప్టెంబర్ మరింత చురుకుగా మారడం ఆమెను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో ఈ కథ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870