हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Latest Telugu News: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరిస్తే భారీ జరిమానాలు

Vanipushpa
Latest Telugu News: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరిస్తే భారీ జరిమానాలు

ఇటలీ(Italy)లో ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు, నిఖాబ్ లు ధరిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. దీనికి సంబంధించిన బిల్లును ఇప్పటికే అక్కడ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించామని ఇటలీ గవర్నమెంట్ తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 300 యూరోస్ నుంచి 3,000 యూరోస్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.30,000 నుంచి రూ.3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.

Jaish-e-Mohammed: జైషే మహమ్మద్ కు చదువుకున్న మహిళలే టార్గెట్

Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరిస్తే భారీ జరిమానాలు
Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరిస్తే భారీ జరిమానాలు

బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా బురఖాలను ధరించకూడదు

ఇటలీలో ఇప్పటికే ముస్లిం మతానికి వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. రీసెంట్ గా పాలస్తీనాకు అక్కడి ప్రభుత్వం మద్దతును కూడా ఉపసంహరించుకుంది. దీనిపై ఇటలీలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఆందోళనలు జరిగాయి కూడా. దానికి తోడు ఇప్పుడు ఇస్లామిక్ సంస్కృతి, దీని వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా బిల్లును తీసుకువస్తోంది ఇటలీ ప్రభుత్వం. ఈ కొత్త బిల్లులో కేవలం బురఖా, నిఖాబ్‌లపై నిషేధం మాత్రమే కాకుండా, మతపరమైన అంశాలకు సంబంధించిన అనేక ఇతర కఠిన నిబంధనలు కూడా ఉన్నాయి. స్కూళ్ళు, యూనివర్శిటీలు, షాప్స్, ఆఫీసులతో సహ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా బురఖాలను ధరించకూడదు. అలాగే మసీదులకు అందుతున్న నిధుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని కూడా ఈ ముసాయిదా చట్టంలో ఉంది.

బిల్లుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత

కన్యత్వ పరీక్షలు, మతాంతర వివాహాల్లో బలవంతానికి పాల్పడే వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఇటలీ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందని మత సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతారు. ప్రస్తుతం ఇటలీలో ఏ ఒక్క ముస్లిం సంస్థ కూడా ప్రభుత్వ గుర్తింపు పొందలేదు. కొత్త చట్టం ప్రకారం వీటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటారు. ఈ బిల్లుకు ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోంది. దాదాపు ఇది పాస్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మరోవైపు ఇటలీలో ఈ బిల్లుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ము

ఇటలీ ఒక దేశం ఎలా ఉంది?
ఇటలీ - EU దేశ ప్రొఫైల్ | యూరోపియన్ యూనియన్
ఇటలీ ఒక పార్లమెంటరీ రిపబ్లిక్, ప్రధాన మంత్రి ప్రభుత్వ అధిపతిగా ఉంటారు.

ఇటలీ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఇటలీ పురాతన రోమన్ శిథిలాలు, పునరుజ్జీవనోద్యమం మరియు లియోనార్డో డా విన్సీ వంటి మాస్టర్స్ కళలతో సహా గొప్ప చరిత్ర మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

2026కు న్యూజిలాండ్ స్వాగతం

2026కు న్యూజిలాండ్ స్వాగతం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

📢 For Advertisement Booking: 98481 12870