Bangladesh: బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ జిల్లాలో గత ఏడాది మతోన్మాదుల చేతిలో దారుణంగా హత్యకు గురైన హిందూ యువకుడు దీపుచంద్ర దాస్ కుటుంబానికి అక్కడి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేసిన అధికారులు, ప్రాథమిక విచారణలో భాగంగా దీపుపై వచ్చిన దైవదూషణ ఆరోపణలు అవాస్తవమని తేల్చారు.
Read Also: AI Content: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్


అందిన ఆర్థిక సహాయం:
కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది:
- ఇల్లు నిర్మాణానికి: 2.5 మిలియన్ టకాలు.
- తండ్రి, భార్యకు: తలా 1 మిలియన్ టకాలు (డిపాజిట్గా).
- బిడ్డకు: 5 లక్షల టకాలు (డిపాజిట్గా).
అధికారుల అంచనా ప్రకారం, ఈ పరిహారం మొత్తం విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 37 లక్షలు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: