हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Bangladesh: భారత్ మా ఫ్రెండ్ అంటూ చైనా, పాక్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్

Sharanya
Bangladesh: భారత్ మా ఫ్రెండ్ అంటూ చైనా, పాక్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్

భారత్, బంగ్లాదేశ్ పొరుగు దేశాలు. పాకిస్తాన్ లాగా బంగ్లా కూడా దాయాది దేశం. దేశాలు విడిపోయినా స్నేహం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని నెలలుగా ఈ సంబంధానికి బీటలు పడ్డాయి.

Bangladesh:
Bangladesh:

బంగ్లాదేశ్లో రాజకీయ మార్పులే దీనికి కారణం

ఆ దేశానికి ప్రధానిగా షేక్ హసినా ఉన్నంతవరకు భారత్ (India) తో బంగ్లాదేశ్ (Bangladesh)కు స్నేహసంబంధాలే కొనసాగాయి. అయితే ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టారో, ఆమె ఇండియా వచ్చి తలదాచుకుందో.. అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్ భారత్పై కత్తికట్టింది. మొహ్మద్ యూనస్ సారధ్యంలో భారత్పై తిరుగుబాటు మొదలైంది. అక్కడ హిందువులపై దాడులు చేశారు. మనదేశానికి సంబంధించిన చరిత్ర ఆనవాళ్లను కూలగొట్టారు. అంతేకాదు మరో రెండు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో చేతులు కలపడానికి బంగ్లాదేశ్ ప్రయత్నించింది. అక్కడి
నేతలతో తరచూ సంప్రదింపులు జరుపుతూ, వారి దేశాలకు పర్యటనకు వెళుతూ.. భారత్పై అవాకులు, చవాకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ చాలానే చేసింది.

రెండు దేశాలకు చెక్కెట్టిన బంగ్లా

కాగా తాజాగా పాకిస్తాన్, చైనా దేశాలకు బంగ్లాదేశ్ చెక్ పెట్టింది. పాకిస్తాన్, చైనా ఆశను వమ్ముచేస్తూ పెద్ద ప్రకటన చేసింది బంగ్లాదేశ్ (Bangladesh). భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ భూమిని వాడుకోవడానికి ఎప్పటికీ ఒప్పుకోమని తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా (Riyaz Hamidullah) ఈ విషయాన్ని ప్రకటించారు. భారత్, బంగ్లా మధ్య సంబంధాలు దశాబ్దాల నాటివని అవి నమ్మకం, ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు, సాంస్కృతిక పునాదులపై నిర్మించబడ్డాయని హమీదుల్లా స్పష్టం చేశారు. రెండు దేశాలకు ముప్పు వాటిల్లే పని ఎప్పటికీ చేయమని చెప్పారు. పాకిస్తాన్ లేదా చైనాతో బంగ్లాదేశ్ ప్రవర్తన సైద్ధాతిక మార్పుకు సంకేతమనే భావనను ఆయన తిరస్కరించారు. మైనారిటీలు, హిందువుల మీద జరిగిన దాడులను బట్టి మొత్తం బంగ్లాదేశ్ను నిర్వచించలేరిన హమీదుల్లా స్పష్టం చేశారు. చైనాతో తమ సంబంధం ఆర్థికపరమైనవి మాత్రమేనని ఆయన అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/donald-trump-oh-no-i-didnt-say-that-trump/international/526727/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870