Innovia Motors delivered Aprilia RS457 on 25th in Vijayawada

విజయవాడలో 25వ ఏప్రిలియా RS457ను డెలివరీ చేసిన ఇన్నోవియా మోటర్స్

విజయవాడ: పియాజియో ఇండియా యొక్క ప్రతిష్టాత్మక ద్వి చక్ర వాహన బ్రాండ్‌లు వెస్పా మరియు ఏప్రిలియా కోసం అధీకృత రిటైలర్ అయిన ఇన్నోవియా మోటర్స్, ఈరోజు విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో ఉన్న తమ ప్రీమియం షోరూమ్‌లో నగరంలోని 25వ ఏప్రిలియా RS457ని శ్రీ వలిశెట్టి వెంకటేష్‌కి డెలివరీ చేసింది. ఈ వాహనాన్ని ఇన్నోవియా మోటర్స్ సీఈవో ఎ. వినోద్ రెడ్డితో కలిసి ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బాబురావు ఆయనకు అందజేశారు.

ఏప్రిలియా RS457 దాని అధిక పనితీరు 457cc ఇంజిన్‌ కలిగి మిడ్-పెర్ఫార్మెన్స్ విభాగంలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ బ్రాండ్ ఇటీవల భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్‌సైకిల్ ప్రేమికుడు మరియు బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకుంది.

తన ఏప్రిలియా RS457 డెలివరీని తీసుకున్న శ్రీ వలిసెట్టి వెంకటేష్ మాట్లాడుతూ, “నేను ఏప్రిలియా RS457ని ఇంటికి తీసుకెళ్లడానికి చాలా సంతోషిస్తున్నాను. బైక్ యొక్క పనితీరు అసాధారణమైనది. నా స్పోర్ట్స్ బైక్ రైడింగ్ ప్రయాణాన్ని ఏప్రిలియాతో ప్రారంభించాలని నేను ఆసక్తిగా ఉన్నాను మరియు ఇన్నోవియా మోటర్స్ వారు అందించిన అన్ని సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..” అని అన్నారు. ఏప్రిలియా RS457 మూడు విభిన్న రంగులతో వస్తుంది – రేసింగ్ స్ట్రిప్స్, ఒపలెసెంట్ లైట్ మరియు ప్రిస్మాటిక్ డార్క్. ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 4.11 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను ఇది కలిగివుంది.

Related Posts
నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
hyd Traffic Restrictions

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న కార్యక్రమానికి గవర్నర్ Read more

దేశీయ పర్యాటకుల కోసం కేరళ పర్యాటక శాఖ ప్రచారం
Kerala Tourism Department has launched an India wide campaign to increase the number of domestic tourists during summer

రాబోయే పాఠశాల వేసవి సెలవుల్లో కుటుంబాలు సెలవులను కేరళలో వినియోగించుకునేలా చేసే లక్ష్యంతో ప్రచారం.. హైదరాబాద్: “వేసవి సెలవుల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పాఠశాల సెలవు సమయాన్ని Read more

బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
nirmala sitharaman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం-1961ను రద్దు చేసి, Read more

ప్రధానమంత్రి మోడీ మూడు దేశాల పర్యటన: బ్రెజిల్‌లో G20 సమ్మిట్‌లో పాల్గొననున్నారు
narendramodi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 16 నుండి 21వ తేదీ వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్ళిపోతున్నారు. ఈ పర్యటనలో ఆయన బ్రెజిల్‌ దేశంలోని రియో డి Read more