हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Operation Sindoor : పీవోకేలోకి భారత్ సైన్యం ఎంట్రీ..తోకముడిచిన పాకిస్థాన్

Sudheer
Operation Sindoor : పీవోకేలోకి భారత్ సైన్యం ఎంట్రీ..తోకముడిచిన పాకిస్థాన్

భారత దేశం చివరకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోకి అడుగుపెట్టినట్టు అనధికార సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎప్పటినుంచో దేశ ప్రజలు కోరుకుంటున్న ఈ చర్య తుది దశకు చేరిందని భావిస్తున్నారు. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పీవోకేలో ఆపరేషన్ సిందూర్‌ను కొనసాగిస్తోందని సమాచారం. ఈ మేరకు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా, భద్రతా వర్గాలు పీవోకేలో కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

భారత్ దాడికి వణుకుతున్న పాక్

భారత్ చేస్తున్న దాడులతో పాకిస్థాన్ వణికిపోతోంది. ప్రజల గుండెల్లో ధైర్యం నింపేందుకు ఆ దేశ మీడియా “చైనా ఇచ్చిన పేలని బాంబులతో మేము ఎదురొడ్డి పోతున్నాం” అని అబద్ధ ప్రచారానికి పాల్పడుతోంది. కానీ మైదానంలో వాస్తవం వేరే. భారత్ చేపట్టిన ఈ వ్యూహాత్మక దాడులలో పాక్ రాజధాని ఇస్లామాబాద్ వరకూ ఉగ్ర స్థావరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. భారత డ్రోన్లు పాక్ ప్రధాని కార్యాలయ సమీపాన బాంబులు వేసినట్టు చెబుతున్నారు, ఇది పాక్ సైన్యంలో తీవ్ర ఆందోళన కలిగించింది.

బంకర్లలో దాక్కున్న పాక్ ప్రధాని

ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భద్రతా కారణాల చేత బంకర్లలో దాక్కొని ఉన్నట్టు సమాచారం. తాజాగా, ఆయన విదేశాలకు పారిపోవాలనే ప్రయత్నంలో ఉన్నారని పాక్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఆ దేశ ఆర్మీ చీఫ్ కుటుంబంతో విదేశాలకు తరలిపోయినట్టు వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ లో రాజకీయ మరియు సైనిక వ్యవస్థ తడబడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. భారత సైన్యం సాహసోపేతమైన అడుగులతో దేశ భద్రతను కాపాడడమే కాకుండా శత్రుదేశాలకు గుణపాఠం నేర్పుతోంది.

Read Also : Indian Army : భారత్ దెబ్బకు అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870