हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

India-US: ఈ నెలలోనే భారత్‌-అమెరికా మధ్యంతర ట్రేడ్‌ డీల్‌!

Shobha Rani
India-US: ఈ నెలలోనే భారత్‌-అమెరికా మధ్యంతర ట్రేడ్‌ డీల్‌!

టారిఫ్‌ల తగ్గింపు, మార్కెట్‌ అందుబాటు, డిజిటల్‌ వాణిజ్యం పెంపు దిశగా భారత్‌-అమెరికా మధ్య జరుగుతున్న చర్చల్లో (India-US Trade Deal) మెరుగైన పురోగతి లభించింది. మరికొన్ని వారాల్లో ఇరుదేశాల మధ్య మధ్యంతర ట్రేడ్‌ డీల్‌ (Trade Deal) కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న 190 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని.. 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య అంశాలపై ఇరుదేశాల ప్రతినిధుల మధ్య దిల్లీ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన చర్చలు మంగళవారంతో ముగిశాయి. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ అందుబాటు, సుంకాలు తగ్గింపు, టారిఫ్‌ (Trump Tariffs) మినహాయింపులు వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఈ చర్చలు సాగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా సమతుల్య ఒప్పందం దిశగా చర్చల్లో పురోగతి లభించినట్లు పేర్కొన్నాయి.

India-US: ఈ నెలలోనే భారత్‌-అమెరికా మధ్యంతర ట్రేడ్‌ డీల్‌!
India-US: ఈ నెలలోనే భారత్‌-అమెరికా మధ్యంతర ట్రేడ్‌ డీల్‌!

వ్యవసాయ డిమాండ్లకు భారత్ తిరస్కారం
కాగా.. ఈ చర్చల్లో వ్యవసాయ దిగుమతులకు సంబంధించి అమెరికా చేసిన డిమాండ్లను భారత్‌ తిరస్కరించినట్లు సమాచారం. ఇక, ఉక్కుపై వాషింగ్టన్‌ విధించిన 50శాతం సుంకం నుంచి భారత్‌ను మినహాయించాలని మన ప్రతినిధులు కోరారు. దానికి బదులుగా అమెరికా నుంచి సీఎన్‌జీ, క్రూడ్‌ ఆయిల్‌, బొగ్గు దిగుమతులను పెంచుకుంటామని న్యూదిల్లీ చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి సీఎన్‌జీ, క్రూడ్ ఆయిల్, బొగ్గు దిగుమతులను పెంచుతామని భారత్ ప్రతిపాదించింది.
జీ7 సదస్సులో కీలక సమావేశం?
జూన్‌ 15-17 మధ్య కెనడా వేదికగా జీ7 సదస్సు జరగనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) హాజరుకానున్నారు. ఆ సదస్సు అనుబంధంగా వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉంది. అందులోనే వాణిజ్య ఒప్పందంపై వీరు చర్చించుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత మధ్యంతర ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సదస్సు సందర్భంగా భారత్-అమెరికా నేతల మధ్య ప్రత్యక్ష భేటీ జరగే అవకాశముంది. ట్రేడ్ డీల్‌పై నిర్ణయం అదే సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జూన్‌ నెలలోనే ఇంటర్మీడియట్ ట్రేడ్ డీల్ (Interim Trade Deal) అధికారికంగా ప్రకటించబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Also: Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870