हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

India-Pakistan: వచ్చే నెలలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

Sharanya
India-Pakistan: వచ్చే నెలలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడికి భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దాంతో పాటు, “ఆపరేషన్ సిందూర్” పేరుతో చేపట్టిన ప్రతీకార దాడిలో భారత్‌ త్రివిధ దళాలు పాకిస్థాన్‌ మిలిటరీ స్థావరాలపై ప్రభావవంతంగా దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్ విజయవంతమయ్యాక, భారత్ సైనికంగా తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. అయితే ఆపరేషన్ తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

ఈ మిలిటరీ సమరం ముగియగానే, ఇప్పుడు మరో యుద్ధరంగం సిద్ధమవుతోంది – కానీ ఈసారి అది సైనిక పరంగా కాదు, క్రీడా పరంగా, ముఖ్యంగా క్రికెట్ మైదానంలో

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ – మళ్లీ భారత్ vs పాక్

2024లో మొదటిసారిగా ప్రారంభమైన “వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్” టోర్నమెంట్, ఆటగాళ్ల అనుభవాన్ని, అభిమానులను సమ్మేళనం చేసే గొప్ప వేదికగా నిలిచింది. వరల్డ్​ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్​ రెండో ఎడిషన్ జూలై 18న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత లెజెండ్స్​ జట్టు పాల్గొననుంది. ఈ టోర్నీలో భారత్​కు యువరాజ్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. ఇందులో భాగంగా జూలై 20న భారత్ లెజెండ్స్- పాకిస్థాన్ లెజెండ్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టీమ్ఇండియా లెజెండ్స్​ పాక్​తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్​తో తలపడనుంది.

???????? భారత్-పాకిస్తాన్ పోరు – లెజెండ్స్ వార్

జూలై 20న జరగబోయే మ్యాచ్‌కి భారీ ఉత్కంఠ నెలకొంది. భారత్, పాకిస్థాన్​తోపాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు వరల్డ్​ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్​లో ఆడనున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు మాత్రమే ఇందులో ఆడేందుకు అవకాశం ఉంటుంది.

భారత లెజెండ్స్ జట్టు:

యువరాజ్ సింగ్ (కెప్టెన్), సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, యూసుఫ్ పఠాన్, నమన్ ఓజా, మునాఫ్ పటేల్, ఆర్పీ సింగ్, అశోక్ దిండా.

పాకిస్థాన్ లెజెండ్స్ జట్టు:

యూనిస్ ఖాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మిస్బా ఉల్ హక్, ఇమ్రాన్ నజీర్, మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్, అబ్దుల్ రజాక్, వాహబ్ రియాజ్, అహ్మద్, అమీర్ సోహైల్ తన్వీర్, ఉమ్రేద్ అజ్మల్.

భారత్ లెజెండ్స్ మ్యాచ్ షెడ్యూల్:

భారత్ vs పాకిస్తాన్ – జూలై 20, ఎడ్జ్‌బాస్టన్
భారత్ vs సౌతాఫ్రికా – జూలై 22, నార్తాంప్టన్
భారత్ vs ఆస్ట్రేలియా – జూలై 26, హెడింగ్లీ, లీడ్స్
భారత్ vs ఇంగ్లాండ్ – జూలై 27, హెడింగ్లీ, లీడ్స్
భారత్ vs వెస్టిండీస్ – జూలై 29, లీసెస్టర్‌షైర్
ఈ లెజెండ్స్ టోర్నమెంట్​ను 2024లో ప్రవేశపెట్టారు. దీని తొలి ఎడిషన్​లో భారత్ లెజెండ్స్ జట్టు విజేతగా నిలిచింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్​ ఫైనల్​లో భారత్- పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో పాక్​పై నెగ్గిన టీమ్ఇండియా లెజెండ్స్ జట్టు ఛాంపియన్​గా నిలిచింది.

Read also: Rinku Singh: రింకూసింగ్ కు ప్రభుత్వ ఉద్యోగం నియామకంపై పలు ప్రశ్నలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870