हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..

Shobha Rani
Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..

విక్రమ్ మిస్త్రీ (Vikram mistry). భారత విదేశాంగ కార్యదర్శి. పహల్గాం ఘటన.. ఆపరేషన్ సింధూర్ .. భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పాత్ర పోషించారు. తాజా పరిణామాల పై ఎప్పటికప్పుడు ఆర్మీ అధికారులతో కలిసి ప్రజలకు అందించారు. ఇప్పుడు మిస్రీ తో సహా ఆయన కుటుంబ సభ్యుల పైన అసభ్య కరంగా కొందర ట్రోల్స్ చేస్తున్నారు. కుటుంబలోని వారి ఫోన్ నెంబర్లను లీక్ చేసారు. దీంతో, మిస్రీ కి అండగా రాజకీయ నేతలతో పాటుగా ఐఏఎస్ అధికారులు.. మాజీ రాయబారులు రంగంలోకి దిగారు. ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలక పాత్రధారి
భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతల వేళ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ (Vikram mistry) పేరు ప్రముఖంగా వినిపించింది. కల్నల్​ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా దాడుల వివరాల ను ఎప్పటికప్పుడు వెల్లడించారు. కాగా, ఈ నెల 10న భారత్​-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని వెల్లడించిన విక్రమ్​ మిస్రీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్​ మొదలైంది. ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్య పోస్టులు పెట్టారు. దూషణలు.. కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారం తో ట్రోల్స్ చేసారు. దీని పైన ఎంఐఎం అధినేత అసద్ తో సహా పలువురు రాజకీయ నేతలు.. ఐఏఎస్ అధికారులు స్పందించారు.

Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..
Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..

అఖిలేష్ యాదవ్ – అధికారుల మనోధైర్యానికి గాయం
మిస్టరీపైన చేస్తున్న ట్రోల్స్ ను యూపీ మాజీ సీఎం అఖిలేష్ తప్పు బట్టారు. ఇలాంటి స్టేట్​మెంట్స్​ నిజాయితీగా రాత్రి పగలు దేశం కోసం పనిచేసే అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని ఎక్స్​లో పోస్ట్ పెట్టారు. కాల్పుల విరమణ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందిని.. స్వతంత్ర అధికారులు కాదని పేర్కొన్నారు. కొన్ని యాంటీ-సోషల్ క్రిమినల్స్​ బహిరంగంగా అన్ని పరిమితులు దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విక్రమ్ మిస్రీ (Vikram mistry), ఆయన కుటుంబపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇదే తరహాలో ఎంఐఎం అధినేత అసద్ సైతం ఘాటుగా స్పందించారు.
అసదుద్దీన్ ఒవైసీ – నిబద్ధతపై ప్రశంస
విక్రమ్ మిస్రీ (Vikram mistry) మంచి, నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే దౌత్యవేత్తని అసదుద్దీన్​ ఓవైసీ అన్నారు. ఆయన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. మన సివిల్ సర్వంట్లు, కార్యనిర్వాహక శాఖ కింద పనిచేస్తారని గుర్తు చేసారు. రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయా లకు వారిని నిందించకూడదు. దీనిని గుర్తుంచుకోవాలని ఓవైసీ సూచించారు. విక్రమ్​ మిస్రీ (Vikram mistry), ఆయన కుటుంబాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సిగ్గుచేటు అని మాజీ దౌత్య వేత్త నిరూ పమ మేనన్​ రావు ఘాటుగా స్పందిచారు. మిస్రీ అంకితభావం కలిగిన దౌత్యవేత్తగా పేర్కొన్నారు.

Read Also: CHINA: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870