हिन्दी | Epaper
మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. కోహ్లీని అధిగ‌మించిన పంత్‌.. టాప్‌-10లో ముగ్గురు భార‌త ప్లేయ‌ర్లు!

Divya Vani M
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌.. కోహ్లీని అధిగ‌మించిన పంత్‌.. టాప్‌-10లో ముగ్గురు భార‌త ప్లేయ‌ర్లు!

తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ తన ప్రతిభతో అదరగొట్టాడు అతను టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించి మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో స్థానం సంపాదించాడు కోహ్లీ ప్రస్తుతం ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు
పంత్ ఇటీవల న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 20, 99 పరుగులు చేయడం ద్వారా తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకోవడంలో ముఖ్య భూమిక పోషించింది తొమ్మిదో స్థానంలో ఉన్న పంత్ ఇప్పుడు ఆరో ర్యాంక్‌కు ఎదిగాడు ఇది అతని కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారింది.

ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతుండగా టీమిండియాకు చెందిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మూడో స్థానంలో నిలిచాడు ఇది టీమిండియా అభిమానులకు గర్వకారణంగా మారింది ఎందుకంటే టాప్ 10 ర్యాంకుల్లో ముగ్గురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు అంతేకాక న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర తన అద్భుత ప్రదర్శనతో టాప్ 20లోకి ప్రవేశించాడు భారత్‌తో జరిగిన తొలి టెస్టులో 134 పరుగులతో సెంచరీ చేసిన రవీంద్ర 39 నాటౌట్ రన్స్‌తో రాణించడంతో ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్‌ను సాధించాడు అలాగే కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే 12 స్థానాలు ఎగబాకి 36వ స్థానంలో నిలిచాడు.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870