हिन्दी | Epaper
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: Vetarnity – రేపు పశువైద్య విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవం: జ్ఞానప్రకాష్

Rajitha
News Telugu: Vetarnity – రేపు పశువైద్య విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవం: జ్ఞానప్రకాష్

వర్సిటీ ఉపకులపతి జ్ఞానప్రకాష్ హైదరాబాద్ (అత్తాపూర్) : విద్యార్థులకు విద్యతో పాటు 1 తెలంగాణ రైతులకు సేవ చేయడంలో పివి నరసింహారావు పశువైద్య (Vetarnity) విశ్వవిద్యాలయం ముందుందని విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవ ఈ నెల 19న నిర్వహించనున్నట్లు ఉపకులపతి జ్ఞానప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ ఈనెల 19న పశువైద్య (Vetarnity) విశ్వవిద్యాలయం 5వ స్నాత కోత్సవాన్ని ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ స్నాత కోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవవర్మ (Governor Jishnu Deva Varma) హాజరు కానున్నారని, అతిథులుగా జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు ఆనంద్ గుజరాత్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మీనేష్ షా (Meenesh Shah) హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

Vetarnity

Vetarnity

అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సేవలను

అదేవిధంగా బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు, పూర్వ ఉపకుల పతులు, పశువైద్య విభాగంలో నిష్ణాతులు పాల్గొననున్నారని ఆయన అన్నారు. ఈ స్నాతకోత్సవంలో 2023 జనవరి నుండి 2024 డిసెంబరు 31 వరకు పట్టభద్రులైన మొత్తం 524 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేయబడతాయి. వీరి లో 16 మంది పిహెచ్.డి. (PHD) పట్ట భద్రులు, 69 మంది మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (ఎస్బిఎన్ సీ) పట్టభద్రులు, 345 మంది బాచిలర్ ఆఫ్ 54 వెటర్నర్ సైన్ అండ్ (బివిఎస్ సి, ఎహెచ్) పట్టభద్రులు, మంది బిటెక్ డెయిరీ టెక్నాలజీ, పట్టుభద్రులు, 40 మంది బాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పట్టభద్రులు, వివిధ విభాగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 25 బంగారు పతకాలను ప్రధానం చేయనున్నామని ఉత్తమ అధ్యాకులకు రెండు అవార్డులు అంద జేయనున్నట్లు తెలిపారు. పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం రైతులకు క్షేత్రస్థాయిలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని తెలంగాణ రైతులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సేవలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.

పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం ఎప్పుడు జరగనుంది?
ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు జరగనుంది.

స్నాతకోత్సవ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడుతుంది?
ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mpr-krishnaiah-movement-in-an-innovative-way-after-dussehra-mp-r-krishnaiah/hyderabad/549528/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

వయోవృద్ధుల కోసం మెదక్‌లో డే కేర్ సెంటర్.. ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా ప్రారంభం

వయోవృద్ధుల కోసం మెదక్‌లో డే కేర్ సెంటర్.. ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా ప్రారంభం

అధికారులంతా ప్రజలతో మమేకం కావాలి.. మంత్రి వివేక్

అధికారులంతా ప్రజలతో మమేకం కావాలి.. మంత్రి వివేక్

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
0:09

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

కౌమార బాలికల ఆరోగ్యం మరియు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా క్వాలిజీల్ చారిత్రాత్మక అడుగు

కౌమార బాలికల ఆరోగ్యం మరియు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా క్వాలిజీల్ చారిత్రాత్మక అడుగు

రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!

రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు! ఇద్ద‌రు మృతి

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు! ఇద్ద‌రు మృతి

పూర్తికాని పనుల పై రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

పూర్తికాని పనుల పై రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

జ్యోతిష్యంపై పెరుగుతున్న మోజు!

జ్యోతిష్యంపై పెరుగుతున్న మోజు!

ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం మంత్రి సీతక్క

ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం మంత్రి సీతక్క

అక్రమ మానవ రవాణా ముఠాలకు ఎఐ కంచె

అక్రమ మానవ రవాణా ముఠాలకు ఎఐ కంచె

📢 For Advertisement Booking: 98481 12870